ఓటు వినియోగించుకున్న- శ్రీ ధ్యానయోగి తోట్ల దత్తు.

తేది:17-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా ఇంచార్జ్ గొల్లపల్లి సాయ గౌడ్. ఉమ్మడి మెదక్ జిల్లా: నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రంలో…

ఎండపల్లి మండలంలో ఎన్నికల సిబ్బంది సమస్యను తక్షణమే పరిష్కరించి, వారికి ఆహారాన్ని, వసతులను ఏర్పాటు చేయించిన-జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యప్రసాద్.

తేది:16-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం వహించినందుకు ఎండపెల్లి…

ఎన్నికల విధులకు హాజరైన అధికారులకు వేతనం ఫిక్స్ – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తేది:16-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు హాజరైన అధికారులకు వేతనం ఫిక్స్…

కొరివి పల్లి గ్రామపంచాయతీ నూతన కార్యవర్గం ఏర్పాటు –మేడ్చల్ మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హన్మంత రావు గారి అభినందనలు.

తేది :16-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS శంకరంపేట (R)మండల రిపోర్టర్ శివలింగని సమ్మయ్య. మెదక్ జిల్లా: తెలంగాణరాష్ట్రంలో నిర్వహించిన రెండో విడత…

10 సంవత్సరాల బాలుడు దారుణ హత్య.

తేది:16-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ. భర్త ఉండగానే ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్న యువతి, మొదటి భర్తతో కలిగిన…

ఐసిస్ ముప్పు హెచ్చరిక: ఆస్ట్రేలియా తరహాలో భారత్‌లోనూ దాడులు జరిగే అవకాశం – ఇంటెలిజెన్స్ బ్యూరో

ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్‌లో హనుక్కా పండుగ సందర్భంగా జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, భారత నిఘా వర్గాలు (ఐబీ) దేశంలోని అన్ని…

సోనియా గాంధీకి ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా…

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: రూపాయి విలువ జీవితకాల కనిష్ఠం, నిఫ్టీ మళ్లీ 26 వేల దిగువకు

భారత రూపాయి విలువ పతనం అవుతూ, డాలర్‌తో పోలిస్తే 91 మార్క్‌ను దాటి కొత్త జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. భారత్–అమెరికా…

వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్: “ఇకపై ఉపేక్షించేది లేదు”

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మరోసారి దూకుడుగా స్పందిస్తూ, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.…

విద్యార్థులకు టీటీడీ భారీ శుభవార్త: ఎస్వీ జూనియర్ కాలేజీల్లో ప్రభుత్వ తరహాలో మధ్యాహ్న భోజన పథకం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి విద్యార్థులకు భారీ శుభవార్త వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అమలు చేస్తున్న తరహాలోనే,…