గరిష్టాలవైపు దూసుకెళ్లిన పసిడి..

కోవిడ్‌–19 ప్రభావ మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు సురక్షిత సాధనం– యల్లో మెటల్‌వైపు ఒక్కసారిగా దృష్టి…

ఒలింపిక్స్‌ క్రీడలు సంవత్సరం వాయిదా 2021లో టోక్యో 2020 ఒలింపిక్స్‌

ప్రపంచవ్యాప్తంగా క్రీడాలోకం ఆసక్తిగా ఎదురు చూసిన ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాది జపాన్‌ రాజధాని టోక్యోలో జరగాల్సిన 32వ ఒలింపిక్స్‌ క్రీడలు సంవత్సరం…

ప్రతి ఇంటా సమగ్ర సర్వే

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటా సమగ్ర సర్వే చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గురువారంలోగా…

ఎక్కడి వారు అక్కడే 21 రోజులు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా మంగళవారం రాత్రి 12 గంటల నుంచి 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.…

గౌతం గంభీర్ రూ.50 లక్షల సాయం

     ప్రస్తుతం ప్రపంచం మొత్తం మహమ్మారి కరోనా వైరస్‌ పై పోరాటం చేస్తోంది. దేశంలో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 400కు పైగా…

అధికారంలోకి రాగానే జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారు: నారా లోకేశ్

                               …

రెచ్చగొట్టే ప్రసంగాలు.. సోనియా, ప్రియాంక, ఒవైసీలపై ఫిర్యాదు నమోదు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రసంగాలు యూపీలోని కోర్టులో న్యాయవాది ప్రదీప్ గుప్తా పిటిషన్ వచ్చే నెల 24వ తేదీకి విచారణ…

ఇరవై నాలుగ్గంటల వ్యవధిలో వెలువడిన రెండు తీర్పులు……

న్యాయవ్యవస్థమీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించేలా ఉన్నాయి. అభం, శుభం తెలియని ఎనిమిది సంవత్సరాల పసిపాపపై కథువాలో జరిగిన అమానుష అత్యాచారం, హత్యాకాండ…

రవిప్రకాశ్‌పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమైన టీవీ9 కొత్త, పాత యాజమాన్యాలు

ప్రధానంగా టీవీ9 ప్రస్తుత ప్రమోటర్లైన అలంద మీడియా, పాత ప్రమోటర్లైన శ్రీనిరాజు సంస్థల మధ్య లావాదేవీల్లో చెల్లింపులు అక్రమంగా హవాలా మార్గంలో…

సీలేరు నదిలో మునిగిపోయిన పడవ.. ముగ్గురి మృతి

సీలేరు నదిలో నాటు పడవ మునిగిపోయిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం అలముకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ…