మద్యం దొరక్క మానసిక అశాంతిలో మందుబాబులు

కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్‌డౌన్‌ ఫలితంగా మద్యం అందుబాటులో లేని కారణంగా మద్యానికి బానిసైన…

ఆన్‌లైన్‌లో సరుకుల ఆర్డర్‌

విక్రమ్‌ ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగి..లాక్‌డౌన్‌ నేపథ్యంలో వర్క్‌ఫ్రంహోంకే పరిమితమయ్యారు. దీంతోఇంట్లోకి కావాల్సిన నిత్యావసరాలను ఒక్క క్లిక్‌తో బిగ్‌బాస్కెట్‌కు ఆర్డరుచేస్తున్నారు. దీంతో…

వలస కూలీలకు తప్పని కరోనా కష్టాలు

మహానగరంలో.. వలస కూలీల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. తినడానికి తిండి లేక..ఉండడానికి సరైన నీడ లేక నానా అవస్థలు పడుతున్నారు. పది…

ఆటోమేటిగ్గానే 3 నెలల మారటోరియం వర్తింపు

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి కారణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నెలవారీ రుణ వాయిదా…

టెన్నిస్‌ టోర్నమెంట్‌కు వేదికయ్యే యూఎస్‌ ఓపెన్‌ ఎరీనా ఇప్పుడు కరోనా ఆసుపత్రిగా……

ప్రతియేటా ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌కు వేదికయ్యే యూఎస్‌ ఓపెన్‌ ఎరీనా ఇప్పుడు కరోనా ఆసుపత్రిగా మారనుంది. అమెరికాలో 2 లక్షలకు…

15 రోజులుగా ఎక్కడెక్కడ తిరిగారో ఆరా తీస్తున్న అధికారులు

ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో జిల్లాకు చెందిన వారు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో జనగామలో హైఅలర్ట్‌…

ఉద్యోగుల పదవీ కాలాన్ని పెంచడం లేదు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని, గడువు పొడిగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. పదవీ…

మళ్లీ బంగారం ధరలు భగ్గుమన్నాయి.

స్టాక్‌మార్కెట్లు కుప్పకూలడంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో హాట్‌ మెటల్‌ ధరలు భారమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి…

కార్పొరేట్లు పెద్ద ఎత్తున విరాళాలు

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ అనే ప్రత్యేక నిధికి కార్పొరేట్లు పెద్ద ఎత్తున…

వృద్ధురాలి నుంచి కూరగాయాలు కొని ఉచితంగా పంపిణీ

ఆవిడో 65 ఏళ్ల పైచిలుకు వృద్ధురాలు..చుర్రుమంటున్న ఎండలో కూరగాయలు అమ్మడానికి ఇబ్బందులు పడుతుండటం అర్బన్‌ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి గమనించారు. ఎండలో…