కేంద్ర ఐటీ మంత్రికి నా అభిప్రాయం: మంత్రి కేటీఆర్

కేంద్ర ఐటీ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కాన్ఫరెన్స్ లో నేను పాల్గొన్నాను ఈ ప్రతికూలత గొప్ప కేంద్ర ఐటీ…

తెలంగాణలో సింగిల్ డిజిట్… కొత్తగా 6 కేసులు నమోదు

రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1009 ఇప్పటివరకు 25 మంది మృతి మే 8 నాటికి రాష్ట్రంలో కరోనా తగ్గిపోతుందన్న ఈటల…

కోవిడ్‌ రోగులకు చికిత్స చేయాలంటూ ట్రంప్‌ కామెంట్లు

అమెరికా :   అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అనాలోచిత వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌–19 అమెరికాను అతలాకుతలం చేస్తూ ఉంటే చేష్టలుడిగి…

పాప్‌ సింగర్‌ జెన్నీఫర్‌పై కేసు నమోదు : 150,000 డాలర్ల నష్ట పరిహారం డిమాండ్

సినిమా : పాప్‌ సింగర్‌ జెన్నీఫర్‌ లోపెజ్‌పై మాన్హాటన్‌ ఫెడరల్‌ కోర్టులో సోమవారం కేసు నమోదైంది. ప్రముఖ న్యూయార్క్‌  ఫొటో గ్రాఫర్‌ స్టీవ్‌…

తెలుగు రాష్ట్రాల కరోనా సంక్షిప్త సమాచారం : తప్పక చదవండి ..

ఆంధ్రప్రదేశ్‌► ఏపీలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 757కి చేరింది.►చికిత్స పొందుతూ పూర్తిగా కోలుకొని మొత్తం 96మంది డిశ్చార్జి అయ్యారు.► వివిధ కోవిడ్‌…

వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటన

కరోనా మహమ్మారి విజృంభణతో అమెరికాలో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా తయారవుతున్నాయి. అగ్ర రాజ్యం ఆర్థిక వ్యవస్థపై కరోనా పంజా విసురుతోంది. ఈ…

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ సంక్షిప్త సమాచారం

ఆంధ్రప్రదేశ్‌: ►  ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 647కి చేరింది.  ►  కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 67 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.…

గర్భిణికి సినీ రచయిత పురుడు

 ఒడిశా కరోనా కాలంలో పురుటి నొప్పులతో బాధ పడుతున్న గర్భిణికి సినీ రచయిత పురుడు పోశారు. వెట్ట్రిమారన్‌ దర్శకత్వంలో రూపొందిన సంచలన చిత్రం…

రాత్రి 7 వరకు రెస్టారెంట్లు…..అంతర్‌జిల్లాలో బస్సులు అనుమతి

కేరళ  : కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి పాక్షికంగా సడలించనున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక…

నేటి ప్రధాన వార్తలు.. కరోనా సంక్షిప్త సమాచారం

ఆంధ్రప్రదేశ్‌ : ► ఏపీలో 534కు చేరిన కరోనా కేసులు. ఇప్పటివరకు కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 14కు చేరగా, డిశ్చార్జ్‌…