కోవిడ్ పాజిటివ్ వచ్చినవారు ధైర్యంగా ఉండాలని అందరికీ #teamananthapuram అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ Gandham Chandrudu దైర్యాన్నిచ్చారు. అనంతపురంలోని శారదా…
Category: Uncategorized
ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణను కొవిడ్ టెస్టుల అనంతరం
: ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణను కొవిడ్ టెస్టుల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కో-ఆపరేటివ్…
ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో కరోనా ఆంక్షలు విధించారు.
పశ్చిమగోదావరి: జిల్లాలోని ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో కరోనా ఆంక్షలు విధించారు. భక్తులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్స్ వినియోగించాలని…
నూజివీడులో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.
కృష్ణా: నూజివీడులో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కోవిడ్ టెస్ట్, వ్యాక్సిన్లకు ప్రజలు క్యూ కడుతున్నారు. నూజివీడులో కోవిడ్ పాజిటివ్ కేసులు 45కు…
గ్రేటర్ వరంగల్ మున్సిపల్కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు పెద్దపీట వేసినట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు.
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు పెద్దపీట వేసినట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. అన్నికులాలకు ప్రాధాన్యత…
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి సాగర్లో చాలా మంచి పేరుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి సాగర్లో చాలా మంచి పేరుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్…
రాష్ట్రంలో రైతులు పండించే ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వ వైఖరిస్పష్టంగా వుందని, కొతలను బట్టి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించే ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వ వైఖరిస్పష్టంగా వుందని, కొతలను బట్టి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వ్యవసాయ…
తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ హాజరయ్యారు. నైట్…
ప్రముఖ గుజరాతీ, హిందీ నటుడు అమిత్ మిస్త్రీ శుక్రవారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు
ముంబై: ప్రముఖ గుజరాతీ, హిందీ నటుడు అమిత్ మిస్త్రీ శుక్రవారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 47 సంవత్సరాలు. అంధేరితో తన తల్లితో…
సీఎం జగన్ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై సమీక్షిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్లు,
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై సమీక్షిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్లు, రెమిడెసివిర్ ఇంజక్షన్లకు…