భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరవింద్ శరద్ బాబ్డే శుక్రవారం పదవీ విరమణ చేశారు.

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరవింద్ శరద్ బాబ్డే శుక్రవారం పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.

Army దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. వైరస్ ప్రభావంతో ఎక్కువ మంది…

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు

హైదరాబాద్: కరోనా వ్యాప్తిపై నిపుణులు సూచనలు చేస్తే ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పెడ చెవిన పెట్టారని కాంగ్రెస్ ఎంపీ…

, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి తమ గోడును విన్నవించుకున్నారు.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఆస్పత్రిలో పడకలు దొరకక.. ఆక్సిజన్ లేక.. కరోనా రోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.…

గవర్నర్ తమిళసైకి లేఖ రాసిన ఉత్తమ్

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి గవర్నర్ తమిళసై ఫోన్ చేశారు. కరోనా భయంకర పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలను వాయిదా…

కోవిడ్ పాజిటివ్ వచ్చినవారు ధైర్యంగా ఉండాలని

కోవిడ్ పాజిటివ్ వచ్చినవారు ధైర్యంగా ఉండాలని అందరికీ #teamananthapuram అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ Gandham Chandrudu దైర్యాన్నిచ్చారు. అనంతపురంలోని శారదా…

 ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణను కొవిడ్‌ టెస్టుల అనంతరం

: ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణను కొవిడ్‌ టెస్టుల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కో-ఆపరేటివ్…

ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో కరోనా ఆంక్షలు విధించారు.

పశ్చిమగోదావరి: జిల్లాలోని ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో కరోనా ఆంక్షలు విధించారు. భక్తులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్స్ వినియోగించాలని…

నూజివీడులో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.

కృష్ణా: నూజివీడులో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కోవిడ్ టెస్ట్, వ్యాక్సిన్‌లకు ప్రజలు క్యూ కడుతున్నారు. నూజివీడులో కోవిడ్ పాజిటివ్ కేసులు 45కు…

 గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు పెద్దపీట వేసినట్టు పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ తెలిపారు.

వరంగల్‌: గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు పెద్దపీట వేసినట్టు పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ తెలిపారు. అన్నికులాలకు ప్రాధాన్యత…