ఇంద్రకీలాద్రిపై పెరుగుతున్న కోవిడ్ కేసుల సంఖ్య

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా కోవిడ్ బాధితుల సంఖ్య 52కు చేరుకుంది. కోవిడ్‌తో జమలమ్మ అనే అటెండర్ మృతి…

పేషెంట్ లకు బెడ్ ఇచ్చిన డాక్టర్, చివరకు బెడ్ దొరకక చనిపోయాడు

ఆయన పేరు డాక్టర్ ప్రదీప్ బిజల్వాన్. వయసు 60 సంవత్సరాలు. ఆక్సీజన్ లేక ప్రాణాలు విడిచారు. అసలు దీనికి సంబంధించి కథ…

ముమ్మాటికీ అవి ప్రభుత్వ హత్యలే: లోకేశ్‌

అమరావతి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ అందక ప్రజల ప్రాణాలు పోతుంటే తాడేపల్లి నివాసంలో సీఎం జగన్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లు మిస్‌ అవ్వకుండా…

మహావీర్ జయంతి

మహావీర్ జయంతి పురస్కరించుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు25/4/2021 తేదీన ఆదివారం నాడు చికెన్, మటన్, చాపల దుకాణాలు, మూసి వేయాలని…

కేటీఆర్ కు కరోనా.. తన సినిమాలు చూడాలని మంచు లక్ష్మీ ట్వీట్

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇప్పటికే రాజకీయ…

అందుకే తేడా కొట్టిందా..?

మనం సినిమాలో రెండు నిముషాలు కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు అఖిల్ అక్కినేని. క్లైమాక్స్‌లో అఖిల్ ఎంట్రీ అదిరిపోయింది. దర్శకుడు విక్రం…

ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరక్కుండా చూడండి: కేసీఆర్‌

హైదరాబాద్‌: దేశంలోని పలు ప్రాంఆల్లోని ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలుచోటు చేసుకుంటున్న నేపధ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి…

శవాలతో కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తోంది: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. శవాలతో సీఎం కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తోందన్నారు. కరోనాతో ప్రజల ప్రాణాలు…

కరోనా మహమ్మారి నుంచి పల్లెలు పదిలం : ప్రధాని పిలుపు

న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ ఆందోళనకరంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి గ్రామాల్లోకి చేరకుండా ప్రతిఒక్కరూ నిరోధించాలని ప్రధాని…

స్టీల్ ప్లాంట్ల నుంచి 1.43 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాలు!

న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కు తీవ్ర కొరత నెలకొంది. పలు రాష్ట్రాలు తమకు లభించిన…