పటాన్‌చెరులో అనుమానాస్పద మృతదేహం కలకలం.

తేదీ:19-12-2025 TSLAWNEWS పటాన్చెరు మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. పటాన్చెరు:మహిళ ఆచూకీ తెలిసినవారు పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి పటాన్‌చెరు మార్కెట్…

మెదక్ జిల్లా అదనపు ఎస్పీగారిని కలిసిన TSLAWNEWS యాజమాన్యం మరియు మెదక్ జిల్లా బృందం– మీడియా–పోలీస్ సమన్వయంపై చర్చ.

తేది:19-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash. మెదక్ జిల్లా:రువారం నాడు TSLAWNEWS సంపాదకులు, యజమాని, హైకోర్టు అడ్వకేట్…

గిగ్ వర్కర్లకు చట్టబద్ధ భద్రత..! చారిత్రాత్మక బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం..!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని లక్షలాది మంది గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమం దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన కేబినెట్…

రాయచోటి అభివృద్ధి చరిత్రలో స్వర్ణాక్షరాలు రాసిన గడికోట శ్రీకాంత్ రెడ్డి..

*రాయచోటి అభివృద్ధి చరిత్రలో స్వర్ణాక్షరాలు రాసిన గడికోట శ్రీకాంత్ రెడ్డి…* *అభివృద్ధి అంటే మాటలకాదు… చేతల్లో చూపించిన నాయకుడు శ్రీకాంత్ రెడ్డి*…

యాపిల్ ఐఫోన్ 18 సిరీస్ వచ్చేస్తోందోచ్: 12GB ర్యామ్‌తో హై పర్ఫార్మెన్స్!

యాపిల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఐఫోన్ 18 లైనప్ సెప్టెంబర్ 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని…

స్వదేశానికి కాకినాడ మత్స్యకారులు.. ఎంపీ సానా సతీష్ బాబు ప్రయత్నాలు సఫలం..

ఏపీలోని కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు.. శ్రీలంకలో 52 రోజుల పాటు నిర్బంధంలో ఉండి చివరకు స్వదేశానికి చేరుకోబోతున్నారు. ఈ ఆపరేషన్…

మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..! ఆ బిల్ విత్ డ్రా..

కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లోక్ సభలో ప్రవేశ పెట్టిన ఆదాయపు పన్ను…

వావి వరుసలు లేకుండా ఫోన్లు ట్యాపింగ్ చేసారు..! బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ హయాంలో వావి వరుసలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…

అగ్రరాజ్యాల మధ్య కీలక పరిణామం.. త్వరలో పుతిన్, ట్రంప్ భేటీ..

అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా నేత డొనాల్డ్ ట్రంప్ మధ్య వచ్చే వారంలోనే…

“మా ప్రభుత్వం మూణ్ణాళ్ల ముచ్చటే అన్నారు”. కల్వకుంట్ల గడీ తునాతునకలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ఎల్బీ స్టేడియంలోనే ఇందిరమ్మ రాజ్యానికి పునాది పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని…