కారు బీభత్సం.. ఘోర రోడ్డు ప్రమాదం

వరంగల్  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను వేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో…

పండ్ల మార్కెట్‌ తరలింపుపై సమావేశం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ :  ఈ నెల 23 వరకు కొత్తపేట పండ్ల మార్కెట్‌ తెరిచే ఉంటుందని.. 27న కోహెడలో నూతన పండ్ల మార్కెట్‌…

హైదరాబాద్ లో చైనా యువతుల కలకలం : అక్రమంగా రవాణా

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎర్రగడ్డ పోలీసు చెక్‌ పోస్ట్‌ వద్ద కారులో వెళ్తున్న ముగ్గురు యువతులను సనత్‌ నగర్‌ పోలీసులు…

గుంపులుగా సంచారం రహదారులపై వాటిదే రాజ్యం

ఆహారం దొరకకపోవడం.. రహదారులు, వీధులన్నీ నిర్మానుష్యంగా మారడంతో వీధి కుక్కలు గంగవెర్రులెత్తుతున్నాయి. విపరీత ప్రవర్తనతో మనుషులపై ఎగబడుతున్నాయి. వాహనాల వెంట పరుగెత్తి…

కరోనా నియంత్రణ ప్రదేశాల్లో కేటీఆర్‌ పర్యటన

హైదరాబాద్‌ : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌తో కలిసి గురువారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని కరోనా నియంత్రణ ప్రదేశాల్లో పర్యటించారు.…

సమ్మె విషయంపై నేడు వైద్యమంత్రిని కలవనున్న గాంధీఆస్పత్రి అవుట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌నర్సులు

హైదరాబాద్ : గాంధీఆస్పత్రిలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న స్టాఫ్‌నర్సులు బుధవారం వైద్యాధికారులతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. తమ…

నిబంధనలు అతిక్రమిస్తే సులువుగా దొరికిపోతారు

వాహనదారులు అనవసర కారణాలు చెప్పి రోడ్లపైకి వస్తున్నారని, నిర్దేశించిన మూడు కిలోమీటర్ల పరిధి దాటి తిరుగున్నారని తెలంగాణ పోలీస్‌ ‘సిటిజెన్‌ ట్రాకింగ్‌…

హైదరాబాద్‌ నుంచి మందులు తెప్పించి ఇచ్చిన పోలీసులు

ప్రాణాపాయ స్థితిలో కిడ్నీ మార్చుకున్న ఓ నిరుపేద మహిళకు హైదరాబాద్‌ నుంచి మందులు తెప్పించి దేవునిలా నిలిచారు గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులు. మంగళవారం…

23 రోజులుగా నాయీ బ్రాహ్మణుల దుర్భర పరిస్థితి

కరోనా మహమ్మారి రోజువారి కూలీలు, చిరు వ్యాపారులతో పాటు పేద, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పనిచేస్తేనే పూటగడిచే…

‘ప్రైవేటు’ లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రులకొస్తున్న ప్రజలు

దేశ  వ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది . అదుపు చేయరని స్థితి లోకి చేరుకుంటింది .  కోవిడ్‌–19 మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో…