సింగరేణి సమరానికి సర్వం సిద్ధమైంది. సాధారణ ఎన్నికలను తలపించేలా ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన నేతల భవితవ్యం తేలేందుకు సమయం ఆసన్నమైంది. ఉదయం…
Category: TELANGANA
నెలకు రూ.4,000 పెన్షన్.. కీలక ప్రకటన
చేయూత పథకం కింద రూ.4,000 పెన్షన్, దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ…
ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారు..? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బండి..
ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారని బీజేపీ జాతీయ నాయకులు బండి సంజయ్ ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలకు ప్రభుత్వం…
బీఆర్ఎస్ నాలుగు ముక్కలు అవ్వడం ఖాయం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు…
బీఆర్ఎస్ నేతలపై రోడ్డు, రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..…
ఢిల్లీకి సీఎం రేవంత్.. అగ్రనేతలతో భేటీ..
సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలో సీఎం భేటీ కానున్నారు. ఈ…
ఆఖరి ఘట్టానికి సింగరేణి జంగ్.. ఎల్లుండే తుది సమరం..
సింగరేణి జంగ్ ఆఖరి గట్టానికి చేరుకుంది. ఇప్పటికే ప్రచార సమయం ముగియడంతో గెలిచేది ఎవరు? ఓడేది ఎవరు? అన్నది ఇప్పుడు సస్పెన్స్గా…
కాంగ్రెస్ గెలుపు కోసం పని చేద్దాం.. పార్టీ నేతలతో మంత్రి శ్రీధర్ బాబు..
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పని చేయాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పార్టీ నేతలకు…
అర్హత కలిగిన వారు గ్రామ సభలో అప్లై చేసుకోండి.. ఆరు గ్యారెంటీలపై మంత్రి..
ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులను ముందుగా ప్రజలకు అందిస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లు,…
తెలంగాణలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. ఇంటర్ బోర్డు డైరెక్టర్గా శృతి ఓఝా..
తెలంగాణ రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఆరుగురు ఐఏఎస్లను, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ తెలంగాణ సీఎస్ శాంతి…
గచ్చిబౌలిలో కూచిపూడి నృత్య ప్రదర్శన.. గిన్నిస్ రికార్డులో చోటు..
గచ్చిబౌలి స్టేడియంలో గిన్నిస్ రికార్డు కోసం నృత్యం నిర్వహించారు. భారత్ ఆర్ట్ అకాడమీ ఆద్వర్యంలో నృత్య ప్రదర్శనలో 3,782 మంది కళాకారులు…