ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్.. !

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపుతామంటూ బెదిరిస్తున్నారని రాజాసింగ్…

చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠా అరెస్ట్..!

చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాకుండా ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు.…

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ శాతం వివరాలను ప్రకటించిన ఈసీ..!

నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో నమోదైన పోలింగ్ శాతం వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 72.44 శాతం పోలింగ్…

ఫోన్ ట్యాపింగ్ కేసు..తీగలాగితే డొంక..!

తెలంగాణ రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ అంశం కుదిరి పేస్తోంది. ఈ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో జడ్జీలు,…

ఈదురుగాలుల బీభత్సం.. ఏడుగురు మృతి..

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడూరు మండలంలో భారీ వర్షానికి కోళ్ల ఫారం ప్రహారీ గోడ కూలి నలుగురు…

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుట్కా తయారీ, అమ్మకంపై బ్యాన్..

డ్రగ్స్ సరఫరా చేసేవారు ఆ పేరు వింటేనే భయపడేలా ఉండాలి. గంజాయి గురించి ఆలోచించాలంటే వణుకుపుట్టాలి.. కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా.. ఎంత…

ఆగస్టు 15 లోపు సుమారు 30 లక్షల ఉద్యోగాలు భర్తీ..–:భట్టి విక్రమార్క..

దేశంలో పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ లో ఖాళీగా ఉన్న సుమారు 30 లక్షల ఉద్యోగాలను ఆగస్టు 15 లోపు ఇండియా కూటమి…

ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం..!

ఉమ్మడి వరంగల్-నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభుద్రల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక…

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలి..

తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో మరింత యాక్టివ్‌గా…

హనుమాన్ ర్యాలీలో ఉద్రిక్తత, కత్తితో ఓ వ్యక్తి హంగామా..!

కరీంనగర్ జిల్లా మంచిర్యాల టౌన్ జంక్షన్‌లో చేపట్టిన హనుమాన్ శోభాయాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. యాత్రలోకి ఓ వ్యక్తి కత్తితో ప్రవేశించి…