తెలంగాణాకు మరో భారీ పెట్టుబడి, స్వచ్ఛ్ బయో.. రూ.1000 కోట్లతో..

హైదరాబాద్‌లో నాలుగో సిటీని నిర్మిస్తున్నామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌తోపాటు మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాప్ట్‌వేర్, ఫార్మా విలేజ్‌లను…

తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నది. ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, మరో వైపు ప్రైవేటు పెట్టుబడులకు ఎర్ర…

కేసీఆర్‌కు కోర్టు నోటీసులు..వచ్చే నెల 5న హాజరవ్వాలని ఆదేశం..!

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కోర్టు నోటీసులు వచ్చాయి. వచ్చే నెల 5వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవ్వాలని భూపాలపల్లి…

రేవంత్ సర్కార్‌తో ఒప్పందాలు.. తెలంగాణలో వీ హబ్ పెట్టుబడులు..

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నారైలతో సమావేశమైంది రేవంత్ టీమ్. అమెరికాకు చెందిన వాల్స్‌కర్రా…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి స్ఫూర్తితో స్వాతంత్ర సమరయోధుల ఆశయాల కోసం నేషనల్ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించిన- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

న్యూఢిల్లీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే ఓ.ఎస్.డి గారికి తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర సమరయోధుల…

స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చడం కోసం అమిత్ షా కార్యాలయాన్ని ఆశ్రయించిన- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

న్యూఢిల్లీ, హోం మినిస్టర్ అమిత్ షా కార్యాలయాన్ని స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చడం కోసం ఆశ్రయించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం…

బీఆర్ఎస్ నుంచి మరో ఆరుగురు..? విలీనం తప్పదా..?

వరుస దెబ్బలతో బీఆర్ఎస్ రోజురోజుకూ కుదేలవుతోంది. ఎంతగా కట్టుదిట్టం చేసినా ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. ప్రస్తుతం…

ఢిల్లీకి హరీష్, కేటీఆర్..? అందుకేనా..?

లిక్కర్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న కవితను ఆదివారం కలిసేందుకు కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. కవిత కస్టడీని ఈ…

మార్చి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి..

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే ఏడాది మార్చి లోపు ఎట్టి పరిస్థితిలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి…

ఈ నెలలోనే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి పొంగులేటి వెల్లడి..

తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి…