ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరో షాక్.. సీబీఐ విచారణకు రంగం సిద్ధం..

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేదుకు…

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 పోస్టులు.. ..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. బిలాస్‌పూర్ డివిజన్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రీసెంట్‌గా భారీ ప్రకటన…

చంద్రబాబు దారిలో కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి..?

కేసీఆర్ అంటే ముందుగా ఫామ్‌హౌస్ గుర్తుకు వస్తుంది. దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఎక్కువ సమయం ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు.…

వాటర్ ట్యాంకులో పడి 30 కోతులు మృతి.. అవే నీళ్లు తాగిన జనం..

అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి చేటు తెచ్చేలా మారింది. వివరాల్లోకి వెళితే.. తాగునీటి వాటర్ ట్యాంకులో పడి దాదాపు 30-40…

కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్..

కార్పొరేట్ విద్యాసంస్థలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ కాలేజ్‌లు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తుండడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి…

సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి..

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్‌లో రియాక్టర్ పేలి…

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రంగంలోకి ఈడీ..!

రోజుకో మలుపు తిరుగుతూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈడీ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. రాధా కిషన్…

ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.. హీరోయిన్‌తో ఎలాంటి..?

ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. రోజుకో విషయం వెలుగులోకి రావడంతో విపక్ష బీఆర్ఎస్ నేతలు బెంబేలెత్తుతున్నారు. ఈ అంశంపై…

మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బిసివై పార్టీ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ను గెలిపించాలి-అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థిని విద్యార్థులు..

    సికింద్రాబాద్, ఓయూ పీజీ కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం విద్యార్థిని విద్యార్థులు బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము…

ఈనెల 5న BJP రైతు సత్యాగ్రహ దీక్షలు..

తెలంగాణలో ఈనెల 5న బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నారు. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌తో అన్ని…