తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్ధులకు సుప్రీంకోర్టు షాక్..

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన అభ్యర్ధులకు నిరాశ తప్పలేదు. రాష్ట్రంలో గ్రూప్1 పరీక్షల నిర్వహణ విషయంలో…

హైడ్రా నెక్స్ట్ టార్గెట్ అదే..! రంగనాధ్ కీలక ప్రకటన..!

హైడ్రా. తెలంగాణ రాజకీయాలు హైడ్రా చుట్టూ తిరుగుతున్నాయి. మూసీ పునరుజ్జీవం కోసం సీఎం రేవంత్ ప్రతిపాదనల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.…

జీవో నంబర్ 317పై నివేదిక ఇచ్చిన కేబినెట్ సబ్ కమిటీ…

జీ.వో నంబర్ 317పై మంత్రి వర్గ ఉపసంఘం సీం రేవంత్ రెడ్డికి తుది నివేదిక అందజేసింది. ఈ జీవోను 2021 డిసెంబర్…

తెలంగాణలో రూ. 1830 కోట్లతో 38 రైల్వే స్టేషన్లు..

భారతీయ రైల్వేలో ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్దితో ఒక భారీ పరివర్తన…

గ్రూప్ 1 అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు..

గ్రూప్ -1 పరీక్ష విషయంలో అపోహలను నమ్మొద్దు. కొందరు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రిజర్వేషన్లు సహా అన్ని నిబంధనలు పాటిస్తున్నాం…

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన..! నెలాఖరు లోగా..

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.…

గ్రూప్ 1 అభ్యర్థులపై పోలీసుల లాఠీచార్జ్.. బండి సంజయ్ ఆగ్రహం..

తెలంగాణ గ్రూప్‌-1 పరీక్ష రీ షెడ్యూల్‌ చేయాలని కోరుతూ అశోక్‌నగర్‌లో ఆందోళనకు దిగిన అభ్యర్థులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడంపై కేంద్రమంత్రి…

రాజకీయ కుట్రతో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయుటకు పాచికలు విసిరిన దుండగులను కఠినంగా శిక్షించాలి- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా భారీ ఎత్తున నిర్వహించిన నిరసన ర్యాలీ లో పాల్గొన్న బీసీవై…

మూసీ నిర్వాసితులకు సర్కారు చేయూత..

మూసీపై ఎన్ని విమర్శలు వచ్చినా అభివృద్ధితోనే సమాధానం చెప్తామని అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిర్వాసితులను అన్నివిధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ…

ఈ నెల 27న ధూం.. ధాం.. సదర్..

సదర్ అనగానే వెంటనే గుర్తొచ్చేది హైదరాబాద్. ప్రతీ ఏడాది దీపావళి తర్వాత ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుగుతాయి. డప్పు చప్పుళ్లు, దున్నపోతుల…