జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత.

తేది:17-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.   గ్రామస్తులు, యువత పోలింగ్ సిబ్బందితో ఘర్షణ. గ్రామస్తులు పోలీసులపై…

స్పీకర్ తీర్పుపై హరీశ్ రావు నిప్పులు: రాజ్యాంగ విలువల ఉల్లంఘన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజం!

తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై అసెంబ్లీ స్పీకర్ వెలువరించిన తీర్పుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు…

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య.

తేది:17-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్న గారి కృష్ణ గౌడ్. సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డిజిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ…

పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన-కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు.

తేది:17-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్. ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు. సంగారెడ్డి జిల్లా: మూడవ…

ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున, డీజేలేకు అనుమతి లేదు-పాలకుర్తి ఎస్సై పవన్ కుమార్.

తేదీ17-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS మండల రిపోర్టర్ Maroju Bhaasker. జనగామ జిల్లా:పాలకుర్తి మండలం లోని వివిధ గ్రామాలలో ఎన్నికల కోడ్…

రేపటి నుండే కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు సర్వే-జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా ప్రమోద్ , జిల్లా కుష్టు నివారణాధికారి డా ఎన్ శ్రీనివాస్.

తేది:17-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. రేపటి నుంచి ఈ నెల 31వరకు ఇంటింటా సర్వే చేపడుతామని…

ఇంద్రేశంలో పారిశుధ్యానికి కొత్త ఊపిరి 56 మంది కార్మికులకు యూనిఫాంలు, ప్రతి వార్డుకు చెత్త రిక్షాలు నూతన బస్ షెల్టర్ల ప్రారంభం.

తేదీ: 17-12-2025 TSLAWNEWS పటాన్చెరు మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. సంగారెడ్డి జిల్లా:పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో పారిశుధ్య…

పెన్షనర్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

తేదీ: 17-12-2025 TSLAWNEWS పటాన్చెరు మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు పటాన్చెరు: రామచంద్రపురం, పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పెన్షనర్లకు…

మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్: ‘మన స్త్రీనిధి’ యాప్ ప్రారంభం.. ఇక ఇంటి నుంచే లోన్ చెల్లింపులు!

తెలంగాణలోని మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. స్త్రీనిధి రుణాల చెల్లింపుల్లో జరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు మరియు సభ్యులకు…

కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఆధునిక హంగులు: ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన ఎస్కలేటర్లు!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా తెలంగాణలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారుతున్నాయి. ఇందులో భాగంగా చారిత్రక…