భారత అమ్ములపొదిలో 3 నౌకాస్త్రాలు..

స్వదేశీ టెక్నాలజీతో దేశ భద్రతా వ్యవస్థను పటిష్ఠం చేయాలనే లక్ష్యంలో కీలక ముందడుగు పడింది. బుధవారం ఒకే రోజు మూడు యుద్ధ…

జమ్ము కశ్మీర్ లో మిస్టరీ వ్యాధి…. 13కి పెరిగిన మరణాల సంఖ్య..

జమ్ము కశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో అంతుచిక్కని వ్యాధితో చిన్నారులు మృత్యువాత పడుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో చిన్నారి కూడా…

కేజ్రీవాల్ షాక్.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతి..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి…

జుకర్‌బర్గ్‌ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్.. త్వరలో సమన్లు..

సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్‌బుక్) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేయనుంది. 2024…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉచితాలదే జోరు..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రజలను ఆకర్షించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఉచితాలపై దృష్టి సారించాయి. ఈ సందర్భంగా ప్రజా…

దిల్లీ మద్యం పాలసీలో రూ.2,026 కోట్ల కుంభకోణం.. కాగ్ సంచలన రిపోర్ట్ వెల్లడి..

దేశంలో తీవ్ర చర్చనీయాంశమైన దిల్లీ మద్యం పాలసీపై కీలక నివేదిక వెలుగులోకి వచ్చింది. ఈ పాలసీ రూపకల్పన, అమలు ద్వారా ప్రభుత్వానికి…

విజయానికి ఆమడ దూరంలో ఇస్రో స్పేడెక్స్..

అంతరిక్షంలో శాటిలైట్ డాకింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రయోగించిన స్పేడెక్స్‌ ఉపగ్రహాలు ఇప్పుడు అత్యంత సమీపానికి చేరుకున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా…

రెండేళ్లలో అమృత్ భారత్ వెర్షన్ 2.0 రైళ్లు అందుబాటులోకి తెస్తాం..

రాబోయే రెండు సంవత్సరాల్లో 50 అమృత్ భారత్ రైళ్లను అధునాతన ఫీచర్లతో తయారు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని…

నేనూ మనిషినే.. తప్పులు జరుగుతుంటాయి.. తొలిసారి ప్రధాని పాడ్ కాస్ట్..

ప్రధాని మోదీ(pm modi) నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూనే ఉంటారు. సోషల్ మీడియాను రాజకీయాల్లో మోదీ వాడినట్లుగా…

మహాకుంభ మేళాకు కౌంట్ డౌన్.. తరలి వస్తున్న తారా లోకం..

మహాకుంభ మేళా కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 13న ప్రారంభం కానున్న మహా కుంభ మేళా ఫిబ్రవరి 26…