కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో అత్యాచార ఘటన మరువక ముందే మరో 20 ఏళ్ల వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవటం కలకలం…
Category: NATIONAL
ఎన్నికలవేళ ఆప్ కు షాక్..! ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేల రాజీనామా..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) పోలింగ్ మరో అయిదు రోజుల్లో జరగనున్న సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)…
రాష్ట్రపతికి బడ్జెట్ అందజేసిన సీతారామన్..!
పార్లమెంటులో ఈ రోజు కేంద్ర బడ్జెట్ 2025-26 పార్లెమెంటులో సమర్పణ జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా..…
ఈసీకి కేజ్రీవాల్ సవాల్..! యమునా నది నీటిని ప్రెస్మీట్లో తాగాలి..
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) సవాల్ విసిరారు. గురువారం…
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈ సమావేసాల్లో సభ ముందుకు పలు బిల్లులు రానున్నాయి. ఇందులో వక్ఫ్ సవరణ…
వక్ఫ్ బిల్లుకు జేపీసీ ఆమోదం.. వచ్చే సమావేశాల్లో బిల్లు..!
ఎట్టకేలకు వల్ఫ్ సవరణ బిల్లుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 14 సవరణలతో బిల్లును ఆమోదం లభించింది. 16…
యమునా నది వ్యాఖ్యలపై కేజ్రీవాల్కు కోర్టు సమన్లు..
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు హరియాణా కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న…
యమున నదిలో విషం ఆరోపణలపై ఆప్కు ఈసీ నోటీసులు…
హరియాణాలోని బిజేపీ ప్రభుత్వం యమునా నదిలోకి పారిశ్రామిక వ్యర్థాలను ఉద్దేశపూర్వకంగా వదులుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్…
మహా కుంభమేళాలో తొక్కిసలాట.. ‘అమృత్ స్నాన్’ రద్దు చేస్తూ కీలక నిర్ణయం.. !
మౌనీ అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు.…
భారత్- ఇండోనేషియా మధ్య రూ. 3800 కోట్ల ఒప్పందం..
భారత్ కు చెందిన అధునాతన క్షిపణిని కొనుగోలు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ఈ క్షిపణిని కొనుగోలు…