దేవాలయాలను ధ్వంసం చేసేందుకు గవర్నర్ ఆదేశాలిచ్చారు.. ఢిల్లీ సిఎం సంచలన వ్యాఖ్యలు..

ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి మార్లేనా సింగ్ లెఫ్టెనెంట్ గవర్నర్ వికె సక్సేనాపై సంచలన ఆరోపణలు చేశారు. గవర్నర్ సక్కేనా ఏర్పుటు చేసిన…

జనవరి 7న కీలకం.. స్పేడెక్స్‌ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్‌ కీలక వ్యాఖ్యలు..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి నింగిలోకి…

పూజారులకు నెల జీతం రూ.18,000 ఇస్తాం.. కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల హామీ

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా సోమవారం డిసెంబర్ 30న…

బిర్యానీయే టాప్… జొమాటో 2024 నివేదిక విడుదల.

మరి కొన్ని రోజుల్లో 2024 సంవత్సరానికి ముగింపు కార్డు పడనుంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ…

మాజీ ప్రధాని మృతికి 7 రోజుల సంతాపం ప్రకటించిన కేంద్రం.. ప్రభుత్వ లాంఛనాలతో అంతక్రియలు..

భారత దేశ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం డిసెంబర్ 26, 2024 రాత్రి మరణించారు. ఆయన మృతి…

భార‌తీయుల అక్ర‌మ ర‌వాణా.. రంగంలోకి ఈడీ..

కెన‌డా నుంచి అమెరికాకు భార‌తీయుల అక్రమ రవాణా కేసులో కొన్ని కెనడా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, భారత్‌కు చెందిన సంస్థల పాత్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌…

పాప్ కార్న్ మూడు జీఎస్టీ రేట్లా తీరుపై భగ్గుమంటున్న జనం..!

పాప్ కార్న్ పై జీఎస్టీ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. పాప్ కార్న్ పై వాటి ఫ్లేవర్లు,…

ప్రైమరీ ఎడ్యుకేషన్‌ పై కేంద్రం కీలక నిర్ణయం.. నో- డిటెన్షన్ రద్దు.. టీచర్లకు టెన్షన్..

ప్రైమరీ ఎడ్యుకేషన్‌కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్కూళ్లలో నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసింది. ముఖ్యంగా 5,…

పూంఛ్ సెక్టార్ లో విషాదం..! ఆర్మీ ట్రాక్ బోల్తా..

జమ్ము కశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. యాంటీ టెరరిస్ట్ ఆపరేషన్ ముగించుకుని…

ఎన్నికల నిబంధనల్లో ఈసీ మార్పులు.. ఇకపై పారదర్శకత ఉండదు.. మండిపడిన ఖర్గే..

ఎన్నికల నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. 1961 చట్టం ఎన్నికల నియమాలు.. నెంబర్ 93 (2) (a)లో ఎన్నికల కమిషన్…