వక్ఫ్ బిల్లుకు జేపీసీ ఆమోదం.. వచ్చే సమావేశాల్లో బిల్లు..!

ఎట్టకేలకు వల్ఫ్ సవరణ బిల్లుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. 14 సవరణలతో బిల్లును ఆమోదం లభించింది. 16…

యమునా నది వ్యాఖ్యలపై కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు..

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హరియాణా కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న…

యమున నదిలో విషం ఆరోపణలపై ఆప్‌కు ఈసీ నోటీసులు…

హరియాణాలోని బిజేపీ ప్రభుత్వం యమునా నదిలోకి పారిశ్రామిక వ్యర్థాలను ఉద్దేశపూర్వకంగా వదులుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్…

మహా కుంభమేళాలో తొక్కిసలాట.. ‘అమృత్ స్నాన్’ రద్దు చేస్తూ కీలక నిర్ణయం.. !

మౌనీ అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు.…

భారత్- ఇండోనేషియా మధ్య రూ. 3800 కోట్ల ఒప్పందం..

భారత్ కు చెందిన అధునాతన క్షిపణిని కొనుగోలు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ఈ క్షిపణిని కొనుగోలు…

వక్భ్ బిల్లుకు కీలక సవరణలు.. విపక్ష పార్టీల సభ్యుల నిరసనలు..

ఇప్పటి వరకు విస్తృత అధికారాలతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న వక్ఫ్ బోర్డును(Waqf Board) సంస్కరించేందుకు సిద్ధమైన కేంద్రం.. వక్ఫ్ సవరణ బిల్లుతో…

ఆరోగ్య రంగంపై 18 % జీఎస్టీ..

ఇంకొద్ది రోజుల్లో వార్షిక బడ్జెట్.. పార్లమెంట్ ముందుకు రానుంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్..…

తాగుబోతు భర్తలతో పడలేక.. పెళ్లి చేసుకున్న మహిళలు..

భర్త నిత్యం తాగి వచ్చి తిడుతూ కొడుతుండడంతో విసిగిపోయిందో మహిళ.. తనలాంటి బాధితురాలు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం కావడంతో స్నేహం…

వందో ప్రయోగానికి శ్రీహరికోట సిద్ధం..!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వందో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29న సాయంత్రం 6.23 గంటలకు శ్రీహరికోట సతీశ్‌…

భారతీయ రైల్వే మరో సరికొత్త ప్రయోగం.. డబుల్ డెక్కర్ రైళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

భారతీయ రైల్వే మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. ప్రయాణికులు, సరుకును ఇకపై ఒకేసారి గమ్యం చేర్చేలా డబుల్ డెక్కర్ రైళ్లను…