అయోధ్యపై ఉగ్ర కుట్రలు..? పాక్ ఐఎస్ఐ పాత్రపై సంచలన విషయాలు..

భారతీయుల ఆరాధ్యదైవం అయోధ్య రామయ్య దేవాలయంపై దాడులు చేసేందుకు పన్నాగం పట్టిన ఇస్లామిక్ ఉగ్రవాదిని గుజరాత్, హరియాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…

అసెంబ్లీలోనే పాన్ మసాలా ఉమ్మేసిన ఎమ్మెల్యే..! స్పీకర్ వార్నింగ్..

పరిసరాల పరిశుభ్రత ఎలాగూ పాటించని నేతలున్న దేశం మనది… అలాంటిది చట్టాలు చేసే సభలను అయినా గౌరవంగా చూసుకోవాల్సి ఉంటుంది. అక్కడ…

కాంగ్రెస్ కార్యకర్త హత్య కేసులో నిందితుడు అరెస్ట్..! అసలేం జరిగిందంటే..?

హర్యానాకు చెందిన యువ కాంగ్రెస్ కార్యకర్త హిమానీ నర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మార్చి 1న రోహ్‌తక్…

పాస్‌పోర్ట్‌ నిబంధనల్లో కీలక మార్పులు..

పాస్‌పోర్ట్‌ల జారీకి సంబంధించిన నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని కీలక మార్పులు చేసింది. పాస్‌పోర్ట్‌ల కోసం సమర్పించే పుట్టిన తేదీ…

బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన ప్రకటన..

బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన ప్రకటన చేశారు. తన మేనల్లుడు అకాశ్ ఆనంద్‌ను…

పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక మహిళ ఆత్మహత్య..

మరణించిన పెంపుడు పిల్లి మళ్లీ బతుకుతుందని మూడు రోజులపాటు వేచి చూసిన మహిళ.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా…

కేంద్రమంత్రి కూతురుకు వేధింపులు..!

సాధారణ మహిళలు, యువతులే కాదు.. ఏకంగా కేంద్రమంత్రి కుటుంబసభ్యులు కూడా ఆకతాయిల వేధింపుల నుంచి తప్పించుకోవడం లేదు. తాజాగా, కేంద్రమంత్రి కూతురును…

గంటకు 1100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం-హైపర్ లూప్ ట్రాక్ రెడీ చేసిన రైల్వే ..!

భారత్ లో రైల్వేలు వేగంగా మారిపోతున్నాయి. సంస్కరణల కోసం గత కొన్నేళ్లుగా రైల్వేశాఖ చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా ఫలితాలు అందిస్తున్నాయి. ఇందులో…

వచ్చే ఎన్నికల్లో జేడీయూకు ఒక్క సీటూ రాదు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీశ్…

దేశంలో ప్రజలందరికీ పెన్షన్.. కొత్త పథకం తీసుకురానున్న కేంద్రం..

భారతదేశంలోని ప్రజలందరికీ పెన్షన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకంపై తీసుకురాబోతోంది.ఈ పథకాన్ని “యూనివర్సల్ పెన్షన్ స్కీమ్” అని పేరు ప్రకటించారు.…