లోక్‌సభలో సవరించిన ఆర్థిక బిల్లు 2025 ఆమోదం.. ! ఆ పన్నులు రద్దు..!

లోక్‌సభలో సవరించిన ఆర్థిక బిల్లు 2025ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. 35 సవరణల తర్వాత మంగళవారం (మార్చి…

రాహుల్ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి అలహాబాద్ కోర్టు నాలుగు వారాల గడువు..

రాహుల్ గాంధీ పౌరసత్వం వ్యవహారంలో అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి గడువు విధించింది. ఈ అంశంపై నాలుగు వారాల్లో స్పష్టత ఇవ్వాలని…

ఆ జడ్జి గారి తీర్పులన్నీ రివ్యూ చేయాలి.. సుప్రీం కోర్టులో జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో పిల్..

తన నివాసంలో భారీ నగదు లభించడంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ…

హైకోర్టు జడ్జి ఇంట్లో కరెన్సీ కట్టల వివాదం.. కోర్టుకు కీలక నివేదిక..

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత భారత కరెన్సీ నోట్ల “నాలుగు నుండి ఐదు సగం…

సరిహద్దుల్లో డ్రోన్ల ఆగడాలకు చెక్..!

నేటి యుద్ధభూమిలో దాడుల తీరు పూర్తిగా మారిపోయింది. గతంలోలా తుపాకులు పట్టుకున్న సైనికులు, ట్యాంపుల నుంచో లేదంటే ఫైటర్ జెట్ నుంచో…

కర్ణాటకలో హనీ ట్రాప్ దుమారం.. అసెంబ్లీ నుంచి 18 మంది బిజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..

కర్ణాటకలో హనీ ట్రాప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ‘హనీ ట్రాప్’ (Honey Trap) వ్యవహారంలో రాష్ట్ర మంత్రులు సహా అనేకమంది ప్రముఖ నేతలు…

స్టాలిన్ ప్రభుత్వంపై అమిత్ షా సీరియస్..! హిందీ వివాదం పై సంచలన వాఖ్యలు..

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి వైద్య, ఇంజనీరింగ్ కోర్సులను తమిళంలోకి అనువదించే ధైర్యం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్…

పాడి రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్..

పాడి రైతులకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో పాల ఉత్పత్తిని, దేశీయ జాతుల మధ్య ఉత్పాకకతను…

స్థానికల ఎన్నికల కోసమే నాగ్‌పూర్ హింస.. ఆర్ఎస్ఎస్ ఏం చెప్పిందంటే..?

మహారాష్ట్రలోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని (Aurangzeb grave) కూల్చివేయాలని డిమాండ్లు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై నాగ్పూర్లో (Nagpur) రెండు వర్గాల…

9 నెలల నిరీక్షణకు తెర..! సునీత విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్లు..

సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భూమికి చేరుకున్న భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్‌, బచ్ విల్మోర్‌కు డాల్ఫిన్లు స్వాగతం పలికాయి. సునీత,…