బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన ప్రకటన..

బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన ప్రకటన చేశారు. తన మేనల్లుడు అకాశ్ ఆనంద్‌ను…

పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక మహిళ ఆత్మహత్య..

మరణించిన పెంపుడు పిల్లి మళ్లీ బతుకుతుందని మూడు రోజులపాటు వేచి చూసిన మహిళ.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా…

కేంద్రమంత్రి కూతురుకు వేధింపులు..!

సాధారణ మహిళలు, యువతులే కాదు.. ఏకంగా కేంద్రమంత్రి కుటుంబసభ్యులు కూడా ఆకతాయిల వేధింపుల నుంచి తప్పించుకోవడం లేదు. తాజాగా, కేంద్రమంత్రి కూతురును…

గంటకు 1100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం-హైపర్ లూప్ ట్రాక్ రెడీ చేసిన రైల్వే ..!

భారత్ లో రైల్వేలు వేగంగా మారిపోతున్నాయి. సంస్కరణల కోసం గత కొన్నేళ్లుగా రైల్వేశాఖ చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా ఫలితాలు అందిస్తున్నాయి. ఇందులో…

వచ్చే ఎన్నికల్లో జేడీయూకు ఒక్క సీటూ రాదు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీశ్…

దేశంలో ప్రజలందరికీ పెన్షన్.. కొత్త పథకం తీసుకురానున్న కేంద్రం..

భారతదేశంలోని ప్రజలందరికీ పెన్షన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకంపై తీసుకురాబోతోంది.ఈ పథకాన్ని “యూనివర్సల్ పెన్షన్ స్కీమ్” అని పేరు ప్రకటించారు.…

క్రిమినల్‌ కేసుల్లో దోషులుగా తేలిన నేతలపై జీవితకాలం నిషేధం కుదరుదు.. సుప్రీంలో కేంద్రం వాదన

క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయిన రాజకీయ నాయకులపై జీవితకాలం ఎన్నికల నిషేధం విధించాలన్న కోరికను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇటువంటి…

ప్రారంభమైన శివరాత్రి వేడుకలు.. భక్తులతో ఆలయాల కిటకిట..

తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు వేకువజామునే ఆలయాలకు తరలివచ్చి శివయ్యను దర్శించుకుంటున్నారు. దీంతో ప్రముఖ ఆలయాలైన శ్రీకాళహస్తి, శ్రీశైలం,…

ఇకపై పదో తరగతి పరీక్షలు రెండు సార్లు..?

10 వ తరగతి బోర్డు పరీక్షల విధానంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చేందుకు సీబీఎస్సీ బోర్డు సిద్ధమైంది. 2026 నుంచి 10వ తరగతి…

షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్ గణ్, టైగర్ ష్రాఫ్ లపై చీటింగ్ కేసు..?

చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోస్ మూవీస్ తోపాటు పలు యాడ్స్ లోనూ నటించడం అందరికీ తెలిసిన విషయమే. అటు సినిమా..…