లీటర్ పెట్రోల్‌పై రూ.6–10 త‌గ్గింపు..?

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో అధిక పెట్రో ధరల నుంచి ప్రజానీకానికి ఉపశమనం కల్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్,…

ఖైదీలకు సంతానోత్పత్తి హక్కు- ఢిల్లీ హైకోర్టు..

తమ వంశాన్ని నిలబెట్టుకునే హక్కు ఖైదీలకు ఉందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు హత్య కేసులో జీవిత ఖైదు శిక్షను…

అయోధ్యలో రోడ్లపై సూర్య స్తంభాలు..

అయోధ్య సర్వం రామమయంగా మారింది. వీధుల్లో ఎక్కడ చూసినా రామనామమే వినిపిస్తున్నది. వచ్చే నెలలో ప్రారంభానికి అయోధ్యలోని రామమందిరం ముస్తాబవుతోన్న క్రమంలో…

జమ్మూకశ్మీర్‌ ముస్లిం లీగ్‌‌పై కేంద్రం నిషేధం..

ముస్లిం లీగ్‌ జమ్మూకశ్మీర్‌ (మసరత్‌ ఆలం వర్గం) సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడటంతో…

2032 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..

సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సిఎబిఆర్) తన తాజా నివేదికలో ఈ శతాబ్దం చివరి నాటికి భారతదేశం అతిపెద్ద…

సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు..

సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 26, 2023 నాటికి 100 మిలియన్…

స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. లోక్ సభ ఎన్నికలే టార్గెట్..

జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ స్పీడ్ పెంచుతోంది. ఓవైపు సంస్థాగత మార్పులు చేసింది. దేశమంతా విస్తృతంగా ప్రచారం చేసేలా అగ్రనేతల…

ప్రపంచనేతగా చరిత్ర సృష్టించిన మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. ఆయనకు ఎక్స్‌లో 94 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 48 మిలియన్లు, 82.7మిలియన్ల…

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..

మరో ప్రతిష్టాత్మక ప్రయోగం చేయడానికి ఇస్రో సన్నద్ధమవుతోంది. బ్లాక్-హోల్స్, న్యూట్రాన్స్ స్టార్స్ వంటి ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్న ఎక్స్ కిరణాల…

39 రోజుల్లో రూ.200 కోట్లు దాటిన శబరిమల ఆదాయం..

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఈసారి భక్తులు అధిక సంఖ్యలో కానుకలు సమర్పించారు. కేవలం 39 రోజుల్లో ఆలయ ఆదాయం…