ఈనెల 22న అయోధ్యలో డమరూ బృందం ప్రదర్శన..

అయోధ్యలోని నూతన రామాలయంలో ఈనెల 22న బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన…

రూ.91 వేల కోట్ల ఆదాయం టీనేజర్ల నుంచే..!

ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా కంపెనీలకు 2022లో 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ.91వేల కోట్లు) ప్రకటనల…

UPI యాప్‌లకు కీలక ఆదేశాలు జారీచేసిన NPCI

దేశంలో చాలామంది ప్రతిరోజూ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి UPIలతో నగదు లావాదేవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో UPI…

ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య..!

అయోధ్యలో పండగ వాతావరణం కనిపిస్తోంది. అయోధ్యాపురి పులకించిపోతోంది. బాల రామ విగ్రహ ప్రతిష్ఠకు మరికొన్ని రోజులే ఉండడంతో మందిర ఏర్పాట్లు చకచకా…

ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ ను అప్పగించండి.. పాక్‌ ను కోరిన భారత్..

ముంబైలో మారణహోమం సృష్టించిన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు..ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని భారత్‌ ప్రభుత్వం..పాక్ ప్రభుత్వాన్ని కోరింది. సయీద్ ను అప్పగించాలని…

ఫరూక్ అబ్దుల్లా నోట.. రాముడి మాట..అయోధ్య మందిరంపై సంచలన కామెంట్స్..

రాముడు కేవలం హిందువులకే కాదు.. ప్రపంచం మొత్తానికి చెందినవాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్…

50 శాటిలైట్లను ప్రయోగిస్తాం: ఇస్రో చైర్మన్

వచ్చే ఐదేళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. శక్తిమంతమైన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే…

ఇండియన్‌ నేవీ ఎపాలెట్స్‌ డిజైన్‌లో మార్పు..

భారత నౌకాదళం తాజాగా అడ్మిరల్‌ స్థాయి అధికారుల కోసం కొత్తగా రూపొందించిన బ్యాడ్జీలను విడుదల చేసింది. అడ్మిరల్‌, వైస్‌ అడ్మిరల్‌, రేయర్‌…

మీరాబాయి స్మారక నాణెం విడుద‌ల..

శ్రీకృష్ణ భక్తురాలు, కవయిత్రి మీరాబాయి(1498-1547) 525వ జయంతి సందర్భంగా కోల్‌కతా టంకశాల రూ.525 స్మారక నాణెం ముద్రించింది. ఈ స్మార‌క నాణేన్ని…

జనవరి 26న 500 జిల్లాల్లో ట్రాక్టర్ పరేడ్…!

కేంద్రంలో మోడీ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ వచ్చే ఏడాది జనవరి 26న 500 జిల్లాల్లో ట్రాక్టర్లతో రైతులు పరేడ్ నిర్వహించనున్నారు. ఈ…