కవిత మెడకు బిగుస్తున్న లిక్కర్ కేసు ఉచ్చు.. ఢిల్లీ వెళ్తే ఇక అరెస్టేనా..?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటివరకూ ఈ కేసులో సాక్షిగానే పరిగణించి విచారించిన…

భారత నేవీలోకి 200 బ్రహ్మోస్..

భారత నేవీలో యుద్ధ నౌకల కోసం 200 బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మార్చి మొదటి…

మరోసారి తెరపైకి నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం

మరోసారి నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం తెరపైకి వచ్చింది. డ్యామ్ కు మరమ్మతు పనులను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో…

చైనా చేతికి భారత కీలక సమాచారం..

భారత్‌కు చెందిన కీలక సమాచారం చైనా హ్యాకర్ల చేతికి చేరినట్టు సమాచారం. ఆర్థికశాఖ, విదేశాంగ శాఖ, EPF0, BSNL, అపోలో ఆస్పత్రి,…

డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు సిద్ధం..

దేశంలో తొలిసారిగా డ్రైవర్ రహిత మెట్రో సేవలు బెంగళూరు నగరంలో అందుబాటులోకి రానున్నాయి. RVరోడ్డు- బొమ్మనహళ్లి వరకు 18.83 కిలోమీటర్ల ఎల్లో…

చంద్రుడిపై అడుగు పెట్టిన US ల్యాండర్..

దాదాపు 50 ఏళ్ల తర్వాత అమెరికా చేపట్టిన చంద్ర మండల యాత్ర సక్సెస్ అయింది. ఇంట్యూటివ్ మెషీన్స్ కంపెనీకి చెందిన నాసా…

రైతుల ఛలో ఢిల్లీ మార్చ్.. రెండ్రోజులు వాయిదా..

తమ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టబద్ధత చేయడంతో పాటు.. రుణమాఫీ, పలు డిమాండ్లతో ఢిల్లీవైపు రైతులు కదం తొక్కారు.…

కేంద్రానికి రైతుల డెడ్‌లైన్‌.

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులు.. కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. నేడు ఉదయం 11…

నేటి నుంచి ‘ఢిల్లీ చలో’ పునఃప్రారంభం….

రైతు సంఘాలు బుధవారం దేశ రాజధానికి తమ ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో, వారిని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు నగర…

ఉల్లి ఎగుమతులపై మార్చి 31 వరకు నిషేధం.. స్పష్టం చేసిన కేంద్రం..

ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారంటూ వస్తున్న వార్తల్ని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇంతకుముందు నిర్ణయించినట్లు మార్చి 31 వరకు అది…