మంకీ ఫీవర్ కలకలం.. కర్ణాటకలో నలుగురు మృతి..

కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధితో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర కన్నడ జిల్లాలో 60 ఏళ్ల…

తెరుచుకున్న ఢిల్లీ- హర్యానా సరిహద్దులు..

‘ఢిల్లీ చలో’ మార్చ్ నిరసన ర్యాలీకి రైతు సంఘాలు తాత్కాలిక విరామం ప్రకటించడంతో ఢిల్లీలో ట్రాఫిక్‌కు కాస్త ఉపశమనం కలుగుతోంది. పంటలకు…

కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో భాగమే.. ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు…

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కశ్మీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ భారతదేశంలో భాగమేనని, ఎప్పటికీ అలాగే కొనసాగుతుందని అన్నారు.…

తెలుగు రాష్ట్రాలకు అమృత్ భారత్ స్టేషన్లు..

పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. తెలుగు రాష్ట్రాల్లో నూతన అమృత్ భారత్ రైల్వే…

పాకిస్థాన్‌కు షాక్.. రావి నది నీటిని నిలిపివేసిన భారత్..

పాకిస్థాన్‌కు భారత్ భారీ షాక్ ఇచ్చింది. షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం తుదిదశకు చేరుకోవడంతో పాకిస్థాన్‌కు వెళ్తున్న రావి నది నీటి…

ప్లాస్టిక్ ముప్పు.. కడుపులో పిండంపై కూడా ప్రభావం..

వాతావరణంలో మైక్రోప్లాస్టిక్ ల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గర్భిణుల్లో మైక్రోప్లాసిక్‌ రేణువులు పెరుగుతున్నాయంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు గర్భిణుల మావిలో…

రాష్ట్రాల్లో ఆప్-కాంగ్రెస్ సీట్ డీల్.. బీజేపీకి చెక్ పెట్టేనా..?

ఢిల్లీలోని ఇండియా బ్లాక్ భాగస్వామ్య పక్షాలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ మధ్య లోక్‌సభ ఎన్నికల కోసం సీట్ల పంపకాల…

అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు.. ఎప్పటినుండంటే..?

కొత్త క్రిమినల్ చట్టాలు – భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం- జూలై 1,2024…

‘సుదర్శన్‌ సేతు’ ప్రత్యేకత ఏమిటి..?

నేడు ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారక పర్యటన సందర్భంగా సుదర్శన్ సేతు వంతెనను ప్రారంభించనున్నారు. ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన…

పాము విషానికి సింథటిక్ యాంటీబాడీ తయారీ..

దేశంలో పాము కాటుల వల్ల ప్రతీ ఏడాది వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పాముకాటు చికిత్సకు ప్రస్తుతం ‘యాంటీ స్నేక్…