నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ..

లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కమిత కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనకు…

విద్యుత్ ఛార్జీలు యథాతథం..

రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు ప్రస్తుతం ఉన్నవే కొనసాగనున్నాయి. ఛార్జీలను యథాతథంగా కొనసాగించాలని పేర్కొంటూ విద్యుత్ నియంత్రణ మండలికి…

రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. అనుమానితుడి అరెస్ట్..

బెంగళూరు రామేశ్వరం కేఫ్ ఐఈడీ పేలుడు కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది. కర్ణాటకలోని బళ్లారి…

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల..

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితాలో పలువురు మాజీ సీఎంలకు చోటు కల్పించింది. ఇటీవల హరియాణా సీఎం పదవికి రాజీనామా చేసిన…

ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సమర్పించిన ఎస్‌బీఐ…

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మంగళవారం సాయంత్రం ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds)కు సంబంధించిన డేటాను భారత ఎన్నికల కమిషన్‌(Election Commission)కు సమర్పించింది.…

కొత్త ఎలక్షన్ కమిషన్లరు వీరేనా..?

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం…

అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన వ్యోమగాములు..

భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 6 నెలలకుపైగా విధులు నిర్వహించిన నలుగురు వ్యోమగాములు మంగళవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు.…

రూ.85 వేల కోట్ల కొత్త ప్రాజెక్టులకు నేడు శంకుస్థాప‌న‌..

ప్రధాని నరేంద్ర మోదీ నేడు రూ.85 వేల కోట్ల విలువైన పలు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాప‌న చేయునున్నారు. తొలుత పలు రైళ్లను…

నేడు మరో 2 కొత్త వందేభారత్‌లు ప్రారంభం..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇవాళ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్‌ వందేభారత్‌…

ఎస్‌బీఐకి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ)కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి అదనపు సమయం ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. బ్యాంకు…