భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో.. ప్రారంభించిన ప్రధాని మోదీ..

దేశంలో తొలిసారి 1984లో మెట్రో రైలు సేవలు కోల్‌కతాలోనే మొదలయ్యాయి. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులతోనూ నగరం మరో…

‘8 శాతానికి చేరువలో భారత్ జీడీపీ’..

ఈ ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ 8 శాతానికి చేరువలో ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అంచనా వేశారు. ప్రస్తుత…

నేడు ఢిల్లీకి చంద్రబాబు.. పొత్తుల లెక్కలు తేలుతాయా..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. పొత్తుల…

అప్రమత్తమైన ఎన్ఐఏ.. 17 చోట్ల సోదాలు..

దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. 2013లో బెంగళూరు జైలు నుంచి ఉగ్రవాదుల పరారీ కేసు, రామేశ్వరం కేఫ్…

దేశంలో ఎన్నికల నగారా ఇప్పుడే..? అందుకే మోడీ టూర్లు..

ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తుతం రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. పది రోజుల్లో 12 రాష్ట్రాల్లో పర్యటన షెడ్యూల్‌ ఖారారైంది. 29కిపైగా సభల్లో ప్రసంగించనున్నారు.…

వాళ్లకు ఫ్యామిలీ ఫస్ట్.. నాకు దేశం ఫస్ట్….

తెలంగాణలో బీఆర్ఎస్ కుంభకోణాలపై ఆగ్రహంతోనే ప్రజలు కాంగ్రెస్ కు ఛాన్స్ ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంగారెడ్డిలో వివిధ అభివృద్ధి…

గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో అక్రమాలపై సీఎం సీరియస్.. విజిలెన్స్ విచారణకు ఆదేశం…

గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో జరిగిన లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.…

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పని చేయట్లేదు..?

భార‌త్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రసిద్ధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఫీడ్ లోడ్…

లంచగొండి ఎమ్మెల్యేలు, ఎంపీలకు రక్షణల్లేవ్ ! సుప్రీం సంచలన తీర్పు..!

దేశవ్యాప్తంగా పలు చోట్ల ఓటుకు నోటు తీసుకుంటున్న ప్రజాప్రతినిధుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు ఇవాళ సంచలన…

సుప్రీంకోర్టుకు ఎస్‌బీఐ విజ్ఞప్తి:..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గతంలో ఇచ్చిన గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు…