త్వరలో భారత్-భూటాన్ మధ్య రైలు సేవలు..!

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్-భూటాన్ మధ్య అంతరిక్షం, విద్యుత్ సహా పలు రంగాలపై కీలక ఒప్పందాలు జరిగాయి. భూటాన్‌లో నూతన…

సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సుమారు 2 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత గురువారం (మార్చి 21) ఈడీ అరెస్టు చేసింది.…

బతికి ఉన్న మనిషికి పంది కిడ్నీ..

ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా వైద్యులు అరుదైన ప్రయోగం చేశారు. ఓ రకంగా చెప్పాలంటే ఎవరూ ఊహించని అద్భుతం చేశారు. 62 ఏళ్ల…

ఎన్నికల ముందు ఉచిత హామీలపై పిల్.. విచారణకు సుప్రీం రెడీ….

ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యే సార్వత్రిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచితాలను…

3వ అత్యంత కాలుష్య దేశంగా భారత్..

అత్యంత కాలుష్య పూరిత దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2023 సంవత్సరానికిగానూ 134 దేశాల్లోని ప్రపంచ గాలి నాణ్యత నివేదికను…

యూట్యూబ్‌లో కొత్త నిబంధనలు..

ఏఐ టెక్నాలజీ వచ్చాక అసలు వీడియోకు ఆర్టిఫిషియల్ వీడియోకు తేడా గుర్తించడం కష్టంగా మారింది. ఈ క్రమంలో దీనికి చెక్ పెట్టేందుకు…

భారీ స్థాయిలో సీతమ్మ ఆలయ నిర్మాణం.. ఎక్కడంటే..?

రాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం నిర్మితమైంది. ఇక ఇప్పుడు సీతాదేవి జన్మస్థలంగా భావించే బిహార్ రాష్ట్రంలోని సీతామడీ జిల్లాలో సీతాదేవి కోసం…

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ..

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ మరోసారి అవతరించింది. ఢిల్లీతో పాటు మరికొన్ని నగరాలు కాలుష్యంలో చిక్కుకున్నాయి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ…

చైనా వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్.

విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా, అరుణాచల్‌ప్రదేశ్‌ తమ భూభాగమే అంటూ చేసిన వ్యాఖ్యలను భారత్‌ తిప్పికొట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా చేసిన…

‘వందేభారత్’పై రాళ్ల దాడి..

యూపీలోని లక్నో నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఆ రైలు కిటికీ అద్దాలు…