కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియాతో సహా ఢిల్లీ మద్యంకేసు కీలక నిందితులంతా తీహార్ జైల్లోనే!!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు జరిగి నెల రోజులైంది. వరుసగా తొమ్మిది సార్లు…

ఎన్నికల వేళ.. ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు: లెక్కింపు పక్రియలో కీలక మార్పులు..

దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి రోజురోజుకూ ఉధృతమౌతోంది. అన్ని పార్టీలూ ఎన్నికల సంగ్రామంలో దిగాయి. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని…

విషాదం.. బర్త్ డే కేక్ తిని పదేళ్ల చిన్నారి మృతి..

పుట్టిన రోజు నాడే ఓ చిన్నారికి నూరేళ్లు నిండి పోయాయి. ఆ చిన్నారి బర్త్ డే కోసం ఆన్ లైన్ లో…

కంబోడియాలో చిక్కుకున్న భారతీయులు సేఫ్..

కంబోడియాలో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటనలో తెలిపింది. ఫేక్ జాబ్ స్కీమ్‌లతో…

పీవీ నరసింహారావుకు భారతరత్న..

తెలుగు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ భారత రత్న అవార్డును ప్రదానం చేశారు. పీవీ…

సామాన్యులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ధరలు..

సామాన్యులకు భారీ షాక్ తగలనుంది. ఏప్రిల్ 1 నుంచి పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌‌‌‌, యాంటీ ఇన్‌‌‌‌ఫెక్టివ్‌‌‌‌ వంటి అత్యవసరమైన మందుల ధరలు…

‘తాజ్‌‌మహల్‌ను శివాలయంగా ప్రకటించండి’..

ప్రపంచంలో ఏడో వింతగా పేరొందిన తాజ్‌మహల్‌‌పై మరోసారి వివాదం నెలకొంది. తాజ్‌‌మహల్‌ను తేజో మహాలయగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఉత్తరప్రదేశ్‌ కోర్టులో…

31లోగా ఇవి పూర్తి చేయండి….

ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించి, అప్‌డేటెడ్ రిటర్నులు దాఖలు చేయడానికి మార్చి 31 వరకూ గడువుంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి…

దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు..

కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు…

జైలు నుంచి పాలన జరగదు: ఢిల్లీ గవర్నర్..

ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారని ఆప్ నేతలు చెబుతూ వస్తున్నారు. తాజాగా దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్…