ప్లాస్టిక్‌ రిజర్వాయర్లుగా మారుతున్న సముద్రాలు..

సముద్రాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఎంతమేరకు ఉన్నాయన్న విషయాన్ని నిపుణులు తొలిసారి అంచనా వేశారు. ప్లాస్టిక్‌ రిజర్వాయర్‌గా సముద్రాలు మారాయని, 30 లక్షల…

కచ్‌ రాతిశిలలు ఆస్టరాయిడ్స్: శాస్త్రవేత్తలు..

గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో దొరికిన రాతిశిలల ఆనవాళ్లపై పరిశోధకులు కీలక విషయాలు వెల్లడించారు. ఇన్నేళ్లు హరప్పా కాలం నాటివిగా భావిస్తున్న ఆ…

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 పోస్టులు.. ..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. బిలాస్‌పూర్ డివిజన్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రీసెంట్‌గా భారీ ప్రకటన…

పాంచ్ న్యాయ్, పాతిక హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..

ఐదు గ్యారెంటీలు(Paanch Nyay), 25 హామీలతో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో సోనియాగాంధీ, రాహుల్…

రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితులతో సంబంధం ఉన్న బీజేపీ కార్యకర్త అరెస్ట్..

రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో బీజేపీ కార్యకర్త సాయిప్రసాద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం వర్గాలు తెలిపాయి.…

1 శాతం నిజమున్నా.. సిగ్గుచేటే: మమత సర్కారుపై హైకోర్టు ఆగ్రహం..

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ (Sandeshkhali) గ్రామం ఇటీవల దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్…

డ్రైవర్ లేకుండా మెట్రో రైలు పరుగులు.. ఎక్కడో తెలుసా..?

లోకోపైలట్ లేకుండా నడిచే మెట్రో రైళ్లు దేశంలో తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సర్వీస్ మొట్టమొదటి సారిగా చెన్నైలో రానుంది. ఈ…

కేజ్రీవాల్ ఫోన్ అనలాక్‌కు నో చెప్పిన ఆపిల్.. తలపట్టుకున్న ఈడీ…

తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐఫోన్‌ను యూజర్ గోప్యత దృష్ట్యా అన్‌లాక్ చేయడానికి ఆపిల్ కంపెనీ నిరాకరించింది. దీంతో…

భారతీయులకు జపాన్ ఈ-వీసాలు..

భారతీయ పర్యాటకులకు జపాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారతీయులు సహా భారత్‌లో నివసించే విదేశీయులకు వీసా ప్రక్రియను సులభతరం చేస్తూ…

బాబా రాందేవ్‌పై సుప్రీంకోర్టు ఫైర్‌..

తప్పుదోవ పట్టించిన యాడ్స్ కేసులో భాగంగా బాబా రాందేవ్, పతంజలి ఎండీ బాలకృష్ణ నేడు సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. క్షమాపణలు తెలియజేస్తూ…