ఉండవల్లి నివాసంలో సతీమణితో కలిసి సీఎం చంద్రబాబు దీపావళి వేడుకలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తమ నివాసంలో సతీమణి నారా భువనేశ్వరితో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.…

కార్తీక మాసం స్పెషల్: ఏపీఎస్ఆర్టీసీ నుంచి పంచారామాల దర్శనానికి ప్రత్యేక బస్సులు!

కార్తీక మాసం సందర్భంగా వేలాది మంది భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రత్యేక యాత్రా బస్సులను…

వైసీపీ పునర్నిర్మాణానికి వైఎస్ జగన్ సన్నాహాలు: ఎన్నికల ఫలితాల తర్వాత కీలక మార్పులకు సిద్ధం!

వై.ఎస్‌. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ (YSRCP) పార్టీలో 2024 ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాల నేపథ్యంలో పలు కీలక…

తిరుమల:మళ్లీ చిరుత కలకలం…..భక్తులకు భద్రతా హెచ్చరికలు!…

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత సంచారం భక్తుల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ముఖ్యంగా అలిపిరి తనిఖీ కేంద్రం మరియు…

విశాఖపట్నంలో రూ.2,172 కోట్ల పెట్టుబడి పెట్టనున్న నిర్మాణ దిగ్గజం రహేజా

ప్రముఖ నిర్మాణ సంస్థ కె. రహేజా కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐటీ కంపెనీల అవసరాలను…

తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు: కలెక్టరేట్‌లో తనిఖీలు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి పదేపదే బాంబు బెదిరింపులు వస్తుండడం భక్తులలో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. శుక్రవారం మరోసారి ఆంధ్రాతో పాటు…

జనవరి 2026 నెలకు శ్రీవారి దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జనవరి 2026 నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా వివరాలను…

ఏపీ పర్యటనలో ప్రధాని మోదీ: శ్రీశైలం మల్లన్న దర్శనం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రత్యేక పూజలు

కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు శ్రీశైలం చేరుకున్నారు. తొలుత ఆయన భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని…

“మరో 15 ఏళ్లు కూటమి సర్కార్‌దే అధికారం”: కర్నూలు సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్; మోదీ కర్మ యోగి, జీఎస్టీ 2.0 తో కుటుంబానికి రూ. 20 వేల ఆదా!

కర్నూలు జిల్లా నన్నూరులో జరిగిన “సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు.…

పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన: నవంబర్ 2 నుంచి లండన్‌కు; అక్టోబర్ 22 నుంచి దుబాయ్, యూఏఈల్లో పర్యటన ఖరారు

ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఖరారైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన…