“తెలుగు జాతిని ప్రపంచంలో నంబర్ 1 చేస్తా”: దుబాయ్ వేదికగా సీఎం చంద్రబాబు ధీమా

యూఏఈ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దుబాయ్‌లోని లీ మెరిడియన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ‘తెలుగు డయాస్పోరా’ సదస్సులో…

కర్నూలు బస్సు ప్రమాదం: డ్రైవర్ల నిర్లక్ష్యానికి నిదర్శనం – రూ. 23 వేలకు పైగా ట్రాఫిక్ ఫైన్లు

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్ బస్సు కర్నూలులో ప్రమాదానికి గురై 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి…

‘రూ. 2,700 కోట్ల బకాయిలతో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్’: ఏపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేటు ఆసుపత్రులలో సేవలు నిలిచిపోవడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.…

తాగి వచ్చిన బాలకృష్ణను అసెంబ్లీలోకి ఎలా రానిచ్చారు?: జగన్ సంచలన వ్యాఖ్యలు

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా…

తుని ఘటనపై మంత్రి నారా లోకేష్ సీరియస్: ‘ఉక్కుపాదంతో అణచివేత’, అధికారులకు కీలక ఆదేశాలు

కాకినాడ జిల్లా తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థినిపై జరిగిన అత్యాచార యత్నం ఘటనపై ఏపీ మంత్రి నారా…

ఆంధ్రప్రదేశ్‌లో హైస్కూల్ స్థాయి నుంచే ఏఐ (AI) పాఠ్యాంశాలు: మంత్రి లోకేష్

విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.…

ఎమ్మెల్యే కొండబాబుకు వ్యతిరేకంగా ‘బుల్ బుల్ పిట్ట’ పాటలు: కాకినాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు

కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) మూడోసారి గెలిచినప్పటికీ, మంత్రి పదవి దక్కకపోవడం, ఏడాదిన్నరలోనే ఇంటా, బయటా అసమ్మతి పెరిగిపోవడంతో…

మహిళా స్వయం సహాయక సంఘాల కోసం 9 వాట్సాప్ సేవలను ప్రారంభించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా స్వయం సహాయక సంఘాల జీవనోపాధిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 9 కొత్త…

తన కూతురిని దూరం చేశాడని కోపం: అల్లుడిని కిడ్నాప్ చేసి చితకబాదిన అత్త

తన కుమార్తెను తన నుంచి దూరం చేశాడన్న కోపంతో, గుంటూరు జిల్లాలో ఒక అత్త తన అల్లుడిని కిడ్నాప్ చేసి, కిరాయి…

మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటన: ఏపీలో కళాకారులకు ప్రత్యేక పింఛన్ల పునరుద్ధరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళాకారులకు సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి కందుల దుర్గేశ్ శుభవార్త అందించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కళాకారులందరికీ ప్రత్యేక…