తిరుపతి కేంద్రంగా ‘బాలాజీ రైల్వే డివిజన్’ ఏర్పాటు చేయాలి: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు టీడీపీ ఎంపీల వినతి!

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి మరియు మెరుగైన రైలు సేవల లక్ష్యంగా, తిరుపతి కేంద్రంగా ‘బాలాజీ రైల్వే డివిజన్’ ఏర్పాటు చేయాలని…

అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్: వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శ!

మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు…

అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా: పార్లమెంట్‌లో ప్రత్యేక సవరణ బిల్లుకు కేంద్రం సన్నాహాలు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటించడానికి కేంద్ర…

గుంటూరులో సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి ఏర్పాటు: కేంద్ర ఆయుష్ మంత్రి ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే తొలిసారిగా అపెక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతిని విశాఖపట్నంలో ₹750 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం…

పవన్ కళ్యాణ్ ‘దిష్టి’ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల ఫైర్: ‘అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టొద్దు!’

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా…

ధాన్యం రైతుల సమస్యల పరిష్కారానికి ‘1967’ హెల్ప్‌లైన్: మంత్రి నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా,…

తిరుపతిలో కుళ్లిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు: అనుమానాస్పద మృతి

తిరుపతి సమీపంలోని దామినేడులో ఉన్న ఇందిరమ్మ గృహ సముదాయంలో మూడు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యం కావడం స్థానికంగా కలకలం సృష్టించింది.…

అమెరికా, కెనడా పర్యటనకు మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తన తదుపరి విదేశీ పర్యటన కోసం సిద్ధమయ్యారు. ఆయన డిసెంబర్…

‘సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం’: అపూర్వ మద్దతుపై ఉంగూటూరులో సీఎం చంద్రబాబు

ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలనే ఆకాంక్షతో ప్రజలు కూటమి అభ్యర్థులను 164 సీట్లలో గెలిపించి తమకు అపూర్వ మద్దతు అందించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి…

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు ఊరట: ఇంద్ర ఏసీ ఛార్జీలు 20% తగ్గింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెబుతూ, డిసెంబర్ నెల సందర్భంగా బస్సు ఛార్జీలను తగ్గించింది. శ్రీకాకుళం–విజయవాడ…