హత్యకు కుట్రపై కోటంరెడ్డి ప్రెస్ మీట్..! ఏమన్నారంటే..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేసిన న్యూస్ ఇది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు కుట్ర జరిగింది. కేబినెట్ రేసులో…

బనకచర్ల ప్రాజెక్ట్ పై మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..!

బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి అయితే రాష్ట్రానికి…

ఏపీలో ఇంటర్‌ విద్యలో మార్పులు.. ఫిబ్రవరి నుంచి పరీక్షలు..

కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది ఏపీలోని కూటమి సర్కార్. ప్రాథమిక నుంచి పీజీ వరకు రకరకాల…

ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఏపీకి లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం: సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌ను ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు పటిష్ఠ‌మైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో…

రుషికొండ భవనాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్..

రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ఏ విధంగా వినియోగించాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. భవనాల వినియోగంపై…

హైకోర్టుకు వచ్చిన ప్రతిసారి పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోరినా.. నిరాకరించారు: సుగాలి ప్రీతి తల్లి..

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు…

విశాఖలో అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్..

విశాఖలో అడుగు పెట్టనుంది గూగుల్. ఈ సంస్థ సుమారు 50 వేల కోట్ల పెట్టుబడితో.. 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు…

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో ఘర్షణ..! సీటు కోసం బూతు దాకా వెళ్లిన వాగ్వాదం..!

ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ, పురుషుడు మధ్య సీటు కోసం పెద్ద ఎత్తున గొడవ…

విజయనగరం ఐసిస్ ఉగ్ర కుట్ర కేసు: మరో కీలక నిందితుడి అరెస్టు..

విజయనగరం ఐసిస్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసింది. అరెస్టయిన నిందితుడు…

గ్రామీణ వైద్య సేవ‌ల‌కు మ‌హ‌ర్ధ‌శ‌ .. ఏపీ వ్యాప్తంగా 4,472 విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు..

ఆంధ్రప్రదేశ్ లో ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో 4,472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం…