నదీ జలాలపై గెజిట్ విడుదల చేయడంతో పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇందుకు సంబంధించి న్యాయపరమైన పోరాటం…
Category: AP NEWS
ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలన్న వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలన్న వైఎస్సార్సీపీ ఫిర్యాదుపై లోక్సభ సచివాలయం గురువారం నోటీసులు జారీ చేసింది. అనర్హత పిటిషన్పై 15…
నెల్లూరు జిల్లాలో జిందాల్ స్టీల్ప్లాంట్కు ప్రభుత్వం 860 ఎకరాలు
నెల్లూరు జిల్లాలో జిందాల్ స్టీల్ప్లాంట్కు ప్రభుత్వం 860 ఎకరాలు కేటాయించింది. తమ్మినపట్నం- మోమిడి గ్రామాల పరిధిలో భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ…
అనుమతి లేకుండా చెట్టును నరికివేయడంతో స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం
జవహర్నగర్ కార్పొరేషన్ 14వ డివిజన్లో అనుమతి లేకుండా చెట్టును నరికివేయడంతో స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న…
స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ తప్పుబట్టారు
స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.4లక్షల కోట్ల…
రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాజమండ్రి అర్బన్ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, విజిలెన్స్…
వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల రేపు వనపర్తి జిల్లాలోని తాడపత్రి గ్రామంలో నిరాహార దీక్ష
వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల రేపు వనపర్తి జిల్లాలోని తాడపత్రి గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టనున్నారు. తొలి…
మహిళా భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లకు ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలను కల్పించనుంది
అమరావతి: రాష్ట్రంలో మహిళా భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లకు ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలను కల్పించనుంది. మహిళలపై…
ఉత్తర భారతదేశంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీవర్షాలు
ఉత్తర భారతదేశంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఉత్తరాఖండ్, పంజాబ్,…
తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షం
తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. ఎగవ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది.…