ఆంధ్రప్రదేశ్లోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీని నెరవేరుస్తూ, నేతన్నల చిరకాల కోరికైన…
Category: AP NEWS
త్వరలో 770కు పైగా ఎయిర్ అంబులెన్సులు.. వింగ్స్ ఇండియాలో రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..!
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వింగ్స్ ఇండియా 2026 విజయవంతమైన సందర్భంగా కీలక ప్రసంగం చేశారు.…
ఎమ్మెల్యే శ్రీధర్ వివాదంలో కీలక ట్విస్ట్..!
కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేపై…
చంద్రబాబు తీరుపై జగన్ తీవ్ర విమర్శలు..! రెండేళ్లలో రూ.3 లక్షల కోట్ల అప్పులా..?
ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత…
ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం.. జనసేన కీలక నిర్ణయం..!
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేన పార్టీలో ఓ కుదుపు కుదిపేసింది. సదరు ఎమ్మెల్యేపై ఓ మహిళ చేసిన…
ఎమ్మెల్యే శ్రీధర్ కేసులో బిగ్ ట్విస్ట్..!
ఆంధ్రప్రదేశ్లోని రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ ముసురుకున్న వివాదం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.…
ఢిల్లీలో పవన్ కల్యాణ్ బిజీ టూర్: అమిత్ షాతో ఏపీ సమస్యలపై చర్చ.. రైల్వే జోన్పై కీలక విన్నపం!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి…
“చంద్రబాబు పాలన ఒక జంగల్ రాజ్”: ప్రభుత్వంపై జగన్ నిప్పులు.. ఏడాదిన్నరలో పాదయాత్రకు సిద్ధం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భీమవరంలో జరిగిన…
ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక ఆరోపణలు: రంగంలోకి జనసేన విచారణ కమిటీ.. అప్పటివరకు పార్టీకి దూరం!
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై జనసేన పార్టీ అధిష్టానం…
తుని రైల్వే స్టేషన్ సరికొత్త రూపురేఖలు: ఎయిర్పోర్టు రేంజ్లో అభివృద్ధి!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్ల పథకం’ కింద ఆంధ్రప్రదేశ్లోని రైల్వే స్టేషన్ల ముఖచిత్రం వేగంగా మారుతోంది. ఈ…