హైదరాబాద్ కేంద్రంగా చెన్నై, పుణే, బెంగళూరు నగరాలకు మూడు కొత్త హైస్పీడ్ రైళ్లను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ రైళ్లు…
Category: AP NEWS
జోగి రమేష్ ఇంటిపై దాడి కేసు: 11 మంది టీడీపీ కార్యకర్తల అరెస్ట్.. స్టేషన్ బెయిల్పై వైసీపీ ఆగ్రహం!
మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి పోలీసులు మొత్తం 40 మందిపై వివిధ సెక్షన్ల కింద…
కేజీహెచ్ నిర్లక్ష్యంపై పవన్ కళ్యాణ్ సీరియస్: బాధితురాలికి సచివాలయానికి పిలుపు
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH)లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తన గర్భస్థ శిశువు మృతి చెందిందన్న బాధితురాలి ఆవేదనకు…
అంబటి రాంబాబుపై కేసు నమోదు: అరెస్టుకు రంగం సిద్ధం?
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై…
చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు: క్షమాపణ చెప్పాలని ఆనం రామనారాయణ రెడ్డి డిమాండ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం…
తిరుమల నెయ్యి స్కాం: గత ప్రభుత్వమే సూత్రధారి.. పయ్యావుల కేశవ్ సంచలన ఆధారాలు!
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు.…
అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఏపీలో హైటెన్షన్: మాజీ మంత్రి నివాసంపై దాడి!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు…
జనసేన ఎమ్మెల్యే సరసాలు.. మరో వీడియో విడుదల చేసిన వీణ..!
రైల్వే కోడూరు నియోజకవర్గ రాజకీయాల్లో వీడియో చాటింగ్ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు వ్యతిరేకంగా ఒక…
కుప్పాన్ని ప్రయోగశాలగా మారుస్తాం..-: సీఎం చంద్రబాబు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు చేరుకున్నారు. తొలిరోజు పర్యటనలో…
తిరుమల లడ్డూ కల్తీపై పవన్ చెప్పింది నిజమే.. సిట్ రిపోర్ట్ పై జనసేన ప్రకటన..!
తిరుమల లడ్డూ ప్రసాద కల్తీ నెయ్యి వ్యవహారంపై జనసేన స్పందించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి…