ఏపీ పర్యటనలో ప్రధాని మోదీ: శ్రీశైలం మల్లన్న దర్శనం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రత్యేక పూజలు

కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు శ్రీశైలం చేరుకున్నారు. తొలుత ఆయన భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని…

“మరో 15 ఏళ్లు కూటమి సర్కార్‌దే అధికారం”: కర్నూలు సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్; మోదీ కర్మ యోగి, జీఎస్టీ 2.0 తో కుటుంబానికి రూ. 20 వేల ఆదా!

కర్నూలు జిల్లా నన్నూరులో జరిగిన “సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు.…

పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన: నవంబర్ 2 నుంచి లండన్‌కు; అక్టోబర్ 22 నుంచి దుబాయ్, యూఏఈల్లో పర్యటన ఖరారు

ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఖరారైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన…

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు భారీ వర్షాలు, పిడుగులు: పలు జిల్లాలకు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని…

ఏపీ హైకోర్టుకు తిరిగి వస్తున్న ఇద్దరు న్యాయమూర్తులు: రాష్ట్రపతి ఆమోదం

గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి బదిలీపై వెళ్లిన ఇద్దరు న్యాయమూర్తులు – జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ డి.రమేశ్‌ – తిరిగి ఏపీ…

అంబులెన్స్‌ల కొరతకు చెక్: ఏపీలో 190 కొత్త ‘108’ వాహనాలు – మంత్రి సత్యకుమార్ యాదవ్

రోడ్డు ప్రమాదాలు, ఇతర అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ‘గోల్డెన్ అవర్’ (ప్రమాదం జరిగిన గంటలోపు) అత్యవసర వైద్య సహాయం అందించడం చాలా…

ఎంపీలతో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు భేటీ..! ఎందుకంటే..?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య తరహాలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇప్పుడు కల్తీ మద్యం దందాను నడిపారని పార్టీ…

లిక్కర్ స్కామ్‌ లో మిథున్‌రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు..!

లిక్కర్ వ్యవహారం వైసీపీ నేతలకు చెమటలు పడుతున్నాయి. ఓ వైపు నకిలీ మద్యం.. ఇంకోవైపు లిక్కర్ కుంభకోణం దర్యాప్తు సాగుతోంది. రెండు…

వైజాగ్‌ లో గూగుల్ AI..!

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన కంపెనీలు ఒక ఎత్తు. ఇప్పుడు కొత్తగా వస్తున్న గూగుల్ AI సెంటర్‌ మరొక ఎత్తు.…

నకిలీ మద్యం కేసులో కీలక మలుపు… సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు…