విద్యార్థులకు నిరాశ: రేపు (నవంబర్ 8) రెండో శనివారం ఏపీ స్కూళ్లకు సెలవు లేదు!

సాధారణంగా విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూసే రెండో శనివారం (నవంబర్ 8, 2025) రోజున ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్కూళ్లకు సెలవు లేదని…

ఏపీ విద్యావ్యవస్థ ప్రక్షాళన: యూనిఫైడ్ యాక్ట్, స్కిల్ పోర్టల్‌కు మంత్రి లోకేశ్ ఆదేశాలు

‘నాలుగేళ్ల బీటెక్ నో యూజ్’: మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ…

ఐసీసీ వరల్డ్ కప్ హీరో శ్రీ చరణికి ఏపీ ప్రభుత్వం ‘బంపర్ ఆఫర్’

భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కడప జిల్లా యువతి…

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు గౌరవ డాక్టరేట్: అభినందించిన మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు అరుదైన గౌరవం లభించింది. కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్…

వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తుపై సునీల్ యాదవ్ కౌంటర్ పిటిషన్‌లో కీలక ప్రశ్నలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడిగా (A2) ఉన్న సునీల్ యాదవ్, హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక…

 సీఎం చంద్రబాబు లండన్ పర్యటన: ‘ఆక్టోపస్ ఎనర్జీ’తో కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనలో భాగంగా కీలక పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నారు. ఈ పర్యటనలో ఆయన…

ప్రభుత్వమా.. ప్రైవేటా? ప్రాణాలకు రక్షణెక్కడ? బస్సు ప్రమాదాలకు చట్టాల అమలు లోపమే కారణమా?

తాజాగా కర్నూలులో ప్రైవేట్ బస్సు ప్రమాదం, చేవెళ్లలో ఆర్టీసీ బస్సు దుర్ఘటనలు… ప్రభుత్వ బస్సైనా, ప్రైవేట్ బస్సైనా ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ…

కల్తీ మద్యం కేసు: జోగి రమేశ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు.. జనార్దన్‌తో సన్నిహిత సంబంధాలు!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్ మరియు ప్రధాన నిందితుడు జనార్దన్ రావు…

ఏపీలో నవంబర్ 3 నుంచి ధాన్యం కొనుగోళ్లు: 48 గంటల్లోనే రైతులకు డబ్బులు – మంత్రి నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నవంబరు 3వ తేదీన…

కాశీబుగ్గ తొక్కిసలాటపై ప్రభుత్వం విచారణకు ఆదేశం: ఆలయ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆరోపణలు

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట (Srikakulam Stampede) ఘటన…