చిత్తూరు జిల్లాలో విషాదం: ఏనుగుల దాడిలో రైతు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా కుప్పం మండలం కూర్మానిపల్లి వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. రాత్రి వేళ తన పొలం…

నవంబర్ 21న సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ హాజరు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 21వ తేదీన సీబీఐ కోర్టులో…

ఏపీలో ట్రాఫిక్ రూల్స్ మార్పు: చలానాల కంటే ‘అవగాహన, కౌన్సెలింగ్‌’కే ప్రాధాన్యం

ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నిబంధనల అమలులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఇప్పటివరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే…

మొంథా తుఫాను నష్టంపై కేంద్ర బృందం సమీక్ష: ₹5,267 కోట్ల నష్టం; ₹2,622 కోట్ల తక్షణ సాయం కోరిన ఏపీ

మొంథా (Montha) తుఫాను కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌లో, కేంద్ర బృందం పర్యటించి నష్టం జరిగిన ప్రాంతాలను సమీక్షించింది. ఈ…

తిరుమల అన్నప్రసాదంపై వ్యాఖ్యలు వక్రీకరించారు: మీడియాపై అంబటి రాంబాబు ఫైర్

వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు, తిరుమల అన్నప్రసాదంపై తాను చేసిన వ్యాఖ్యలను ఏబీఎన్, టీవీ5, మహా టీవీ వంటి కొన్ని…

ఏపీ కేబినెట్ కీలక సమావేశం: పెట్టుబడుల సదస్సు, కొత్త జిల్లాలు, రాజధాని రుణంపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అత్యంత…

ఎర్రచందనం స్మగ్లర్లకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్: “చెట్టు నరికితే తాట తీస్తా”

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వారికి అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ…

వైసీపీ ఫేక్ ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపు

వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి,…

విశాఖకు మరో గుడ్‌న్యూస్: ఈ నెలలోనే లులూ మెగా షాపింగ్ మాల్ శంకుస్థాపన!

విశాఖపట్నం వాసులకు ఈ నెలలో మరో శుభవార్త అందనుంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో, ప్రముఖ అంతర్జాతీయ…

పవన్ కళ్యాణ్‌పై విమర్శలే కారణం: పేర్ని నానిని దూరం చేసుకున్న సొంత సామాజికవర్గం!

మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయాల్లో మంచి వాగ్దాటి ఉన్న నేతగా గుర్తింపు పొందారు. మచిలీపట్నంలో కాపు సామాజికవర్గం నుంచి ఆయనకు…