ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా,…
Category: AP NEWS
తిరుపతిలో కుళ్లిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు: అనుమానాస్పద మృతి
తిరుపతి సమీపంలోని దామినేడులో ఉన్న ఇందిరమ్మ గృహ సముదాయంలో మూడు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యం కావడం స్థానికంగా కలకలం సృష్టించింది.…
అమెరికా, కెనడా పర్యటనకు మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తన తదుపరి విదేశీ పర్యటన కోసం సిద్ధమయ్యారు. ఆయన డిసెంబర్…
‘సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశాం’: అపూర్వ మద్దతుపై ఉంగూటూరులో సీఎం చంద్రబాబు
ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలనే ఆకాంక్షతో ప్రజలు కూటమి అభ్యర్థులను 164 సీట్లలో గెలిపించి తమకు అపూర్వ మద్దతు అందించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి…
ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు ఊరట: ఇంద్ర ఏసీ ఛార్జీలు 20% తగ్గింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రయాణికులకు గుడ్న్యూస్ చెబుతూ, డిసెంబర్ నెల సందర్భంగా బస్సు ఛార్జీలను తగ్గించింది. శ్రీకాకుళం–విజయవాడ…
విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ: కైలాసగిరిపై రూ.7 కోట్లతో గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం
విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, పర్యాటక రంగానికి కొత్త ఆకర్షణగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ కైలాసగిరిపై ప్రారంభమైంది. సుమారు రూ. 7 కోట్ల…
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో మరో 11 మంది పాత్ర..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసు విచారణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) వేగవంతం…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు: సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో…
నేతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతర్గత రిపోర్ట్..!
జనసేన పార్టీలో కూడికలు.. తీసివేతలు మొదలయ్యాయా? ఆ పార్టీలో కొందరు నేతలు కీలకం కాబోతున్నారా? పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త నేతలు…
అమరావతిలో ఆర్థికమంత్రి సీతారామన్..!
ఏపీలో అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. కేవలం రాజధాని భవనాల పనులు మాత్రమే కాదు.. పలు కేంద్ర సంస్థల పనులు జోరందుకున్నాయి.…