జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్: ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న వేళలు

తెలుగు రాష్ట్రాల మధ్య అతి ముఖ్యమైన మార్గంలో ప్రయాణించే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. విశాఖపట్నం…

పవన్ కళ్యాణ్‌కు సెల్యూట్: ప్రపంచ కప్ గెలిచిన అంధ మహిళా జట్టుకు రూ. 84 లక్షల సాయం, కెప్టెన్ ఊరికి తక్షణమే రోడ్డు మంజూరు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టు…

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్: మన పంట.. మన వంట.. మన ఆరోగ్యం పేరుతో దుకాణాల కేటాయింపు

డ్వాక్రా సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా, విజయనగరం జిల్లా గ్రామీణాభివృద్ధి…

చింతూరు బస్సు ప్రమాదంతో ప్రభుత్వం కీలక నిర్ణయం: రాత్రి ప్రయాణాలపై నిషేధం!

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమల్లి ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద ఘటనా…

వ్యక్తిత్వ హననంపై పవన్ కల్యాణ్ పోరాటం: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన డిప్యూటీ సీఎం!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొంత మంది సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు, వ్యక్తిత్వ గౌరవానికి…

ప్రపంచకప్ విజేతలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సన్మానం: ఒక్కో ప్లేయర్‌కు ₹5 లక్షలు!

వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో మంగళగిరిలోని క్యాంపు కార్యాల‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్…

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: తాడేపల్లి ఎలివేటెడ్ కారిడార్, ఉద్యోగులకు 2 విడతల డీఏ మంజూరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో (ఏపీ క్యాబినెట్ భేటీ) పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. తాడేపల్లి వరకు రూ.532.57 కోట్లతో…

అనంతపురంలో కలకలం: వార్డెన్‌ ఫిర్యాదుతో నలుగురు విద్యార్థినుల ఆత్మహత్యా ప్రయత్నం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని కేఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఒకేసారి నలుగురు బాలికలు పురుగుమందు (వాస్మోల్) తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం…

నకిలీ మద్యం కేసు: తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌ఛార్జ్ జయచంద్రారెడ్డి అరెస్ట్?

నకిలీ మద్యం కేసు దర్యాప్తులో భాగంగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌ఛార్జి జయచంద్రారెడ్డిని పోలీసులు…

జమలపూర్ణమ్మను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స…