శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 834 అడుగులు దాటాకనే నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా అవసరాల కోసం కృష్ణా బోర్డు ఏ…
Category: AP NEWS
రాష్ట్రంలోని జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి
హైదరాబాద్: రాష్ట్రంలోని జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా తగ్గుదలతో జూలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. వీటితోపాటు…
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్ కార్మికులు చేపట్టిన 30 కిలోమీటర్ల భారీ నిరసన ర్యాలీ
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్ కార్మికులు చేపట్టిన 30 కిలోమీటర్ల భారీ నిరసన ర్యాలీ కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్…
ఏపీ ఆర్ధిక శాఖ వ్యవహరాలు, అస్తవ్యస్థ విధానాలపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ దాడి
ఏపీ ఆర్ధిక శాఖ వ్యవహరాలు, అస్తవ్యస్థ విధానాలపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ దాడి కొనసాగుతోంది. తాజాగా ఏపీ ఆర్ధిక శాఖకు…
పశ్చిమ గోదావరి జిల్లా దేవదాయశాఖ అధికారులకు హైకోర్టు.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ
పశ్చిమ గోదావరి జిల్లా దేవదాయశాఖ అధికారులకు హైకోర్టు.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. దేవదాయ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, ద్వారకాతిరుమల ఈవోకు…
ఆగస్ట్ 15 నుంచి AP పాఠశాలలు పునఃప్రారంభించాలని సీఎం జగన్ తెలిపారు
ఆగస్ట్ 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని సీఎం జగన్ తెలిపారు. ఈలోపు టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థుల నిష్పత్తికి…
నైరుతి రుతుపవనాలు గత ఏడాదితో పోల్చితే త్వరగానే వచ్చిన వర్షపాతం
నైరుతి రుతుపవనాలు గత ఏడాదితో పోల్చితే త్వరగానే వచ్చినా వర్షపాతం మాత్రం కాస్త తక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే నేడు…
మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు మరింత చేరువ
మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు మరింత చేరువ కానున్నాయి. బస్టాపులతో పాటు మహిళలు ఎక్కడైనా సరే రాత్రి 7.30 తర్వాత చెయ్యెత్తి…
కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్, ప్రకాష్ జవదేకర్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరుగా లేఖలు
కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్, ప్రకాష్ జవదేకర్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ…
ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద నీరు
ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు…