విశాఖ‌లో బోట్లు ద‌గ్ధం.. ప‌రిహారం ప్ర‌క‌ట‌న.

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జ‌రిగిన అగ్ని ప్రమాద ఘ‌ట‌న‌కు సంబంధించి సీఎం జ‌గ‌న్ ప‌రిహారం ప్ర‌క‌టించారు. బోట్ల విలువలో 80 శాతం…

అస‌త్యంపై యుద్ధం ఆరంభం: లోకేశ్.

స్కిల్ కేసులో చంద్ర‌బాబుకు రెగ్యుల‌ర్ బెయిల్ మంజూరు కావ‌డంపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. “సత్యం గెలిచింది.. అసత్యంపై యుద్ధం…

ఈ నెల 30 ఏసీబీ కోర్టు ముందుకు చంద్ర‌బాబు..

స్కిల్ కేసులో చంద్ర‌బాబుకు రెగ్యుల‌ర్ బెయిల్ మంజురు చేసిన హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ‘ఈ నెల 28న రాజ‌మండ్రి జైలుకు…

వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో జూరాల, శ్రీశైలం జలాశయాలకు వరదనీరు

మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో జూరాల, శ్రీశైలం జలాశయాలకు వరదనీరు కొనసాగుతుంది. నిన్న సాయంత్రం జూరాల ప్రాజెక్ట్ ఐదు…

ఈ నెల 19న సీఎం జగన్ పోలవరంలో పర్యటించనున్నారు

ఈ నెల 19న సీఎం జగన్ పోలవరంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.…

విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో భారీ విమానాలకు అనుకూలంగా కొత్త రన్‌ వే

విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో భారీ విమానాలకు అనుకూలంగా కొత్త రన్‌ వే ప్రారంభమయింది. స్థానిక విమానాశ్రయంలో విస్తరించిన నూతన రన్‌వే 26…

APSSDC నుంచి మరో భారీ ఉద్యోగ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ – APSSDC నుంచి మరో భారీ ఉద్యోగ ప్రకటన విడుదలైంది. మొత్తం 500 ఖాళీలను…

నదీ జలాలపై గెజిట్ విడుదల చేయడంతో పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం

నదీ జలాలపై గెజిట్ విడుదల చేయడంతో పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇందుకు సంబంధించి న్యాయపరమైన పోరాటం…

ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలన్న వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలన్న వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుపై లోక్‌సభ సచివాలయం గురువారం నోటీసులు జారీ చేసింది. అనర్హత పిటిషన్‌పై 15…

నెల్లూరు జిల్లాలో జిందాల్ స్టీల్‌ప్లాంట్‌కు ప్రభుత్వం 860 ఎకరాలు

నెల్లూరు జిల్లాలో జిందాల్ స్టీల్‌ప్లాంట్‌కు ప్రభుత్వం 860 ఎకరాలు కేటాయించింది. తమ్మినపట్నం- మోమిడి గ్రామాల పరిధిలో భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ…