ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్.. ప్రకటించిన మంత్రి బొత్స..

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మార్చి 31 లోపే రాష్ట్రంలో టెన్త్,…

ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం.. సీఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ,బీజేపీ నాయకులు..

ఆంద్రప్రదేశ్ రాజకీయం డిల్లీలో హాట్ హాట్ గా మారింది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. ఆ వెంటనే బీజేపీ…

ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స..

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈనెల 18న సీఎం…

వైజాగ్ షిఫ్టింగ్ పై హైకోర్టుకు జగన్ సర్కార్ క్లారిటీ..

ఏపీలో ప్రస్తుత రాజధాని అమరావతి నుంచి కాబోయే రాజధాని విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై హైకోర్టులో దాఖలైన…

మరిన్ని మార్పులు తప్పవ్: మంత్రులకు జగన్ దిశానిర్దేశం: 15న కీలక భేటీ

ఈ నెల 15వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. దీనికి- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఉదయం…

‘గెలుపు అవకాశాలను మెరుగుపరచడానికే మార్పులు’

గెలుపు అవకాశాలను మెరుగుపరచడానికే మార్పులు చేస్తున్నట్లు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’టీడీపీ-…

యువగళం 3 వేల కిలోమీటర్లు…

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాకినాడ…

నాదెండ్ల అరెస్టుపై పవన్ ఆగ్రహం.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్..

జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌‌ను విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా…

‘వైఎస్‌ఆర్‌ లా నేస్తం’ ఆర్థిక సాయం విడుదల చేసిన సీఎం జగన్‌..

ఏపీలోని జూనియర్ న్యాయవాదులకు 2023-24 సంవత్సరానికి గాను 2వ విడత ‘వైఎస్‌ఆర్‌ లా నేస్తం’ ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ విడుదల…

‘చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ది బ్లాక్‌బస్టర్‌ జోడీ’..

కాకినాడ జిల్లా తునిలో నారా లోకేశ్‌ పాదయాత్ర చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేతో కుమ్మక్కై అవినీతికి పాల్పడిన అధికారులను వదిలిపెట్టను. అవినీతికి…