లోకేష్ అరెస్ట్ కు కోర్టు అనుమతి కోరిన సీఐడీ..!

ఏపీలో ఎన్నికల వేళ కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ 14గా ఉన్న నారా…

అంగన్‌వాడీలు తక్షణమే విధుల్లో చేరాలి : బొత్స..

సమ్మెలో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు తక్షణమే విధుల్లో చేరాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం విశాఖలో ఆయన విలేకరులతో…

గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్..

ఏపీలోలో గ్రూప్-2 నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.…

గెలుపే లక్ష్యంగా జగన్ వ్యూహాలు.. ఇన్‌ఛార్జుల మార్పుపై ఫోకస్..

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై…

వైసీపీ ఎమ్మెల్యేల పరేషాన్‌.. సీఎం క్యాంప్‌ కార్యాలయానికి క్యూ..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే పార్టీలో సంస్థాగతంగా మార్పులకు శ్రీకారం చుట్టారు. రాబోయే ఎన్నికలలో ఎలాగైనా…

వివేకా హత్యకేసులో కొత్త ట్విస్ట్.. కూతురు, అల్లుడిపై కేసులు..

మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌తో పాటు.. వివేకా కుమార్తె సునీత, ఆమె…

కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు: పురంధేశ్వరి

రాష్ట్రంలో కార్పొరేషన్ల పేరుతో వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెడుతోందని బిజెపి రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. సోమవారం…

టీడీపీ, జనసేనను భూస్థాపితం చేస్తాం..బాబు ఇది ఫిక్స్ ఐపో..

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనను భూస్థాపితం చేస్తామని బాబు ఇది పిక్స్ ఐపోవాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు.…

అంగన్‌వాడీలకు పవన్ సంపూర్ణ మద్దతు…

ఎపిలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్న నిరసనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఎక్స్ లో మద్దతు తెలిపారు.…

65 స్థానాల్లో అభ్యర్థులు మార్పు..!

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు వైసిపి ఉవ్విళ్ళూరుతోంది. ఇదివరకే జగన్ సర్వే చేయించారు. వ్యతిరేకత మూటగట్టుకున్నసిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఇతరులను ఇన్చార్జులుగా…