రేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.1000 ఇవ్వాలి

రేషన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరికి రూ. 1000 ఆర్థిక సాయం అందించాలని, ఎవ్వరూ పస్తు ఉండే పరిస్థితి లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి  జిల్లా…

తెలుగు రాష్ట్రాలలో భారీగా పెరుగుతున్న రెడ్ జోన్లు

నగరి నియోజకవర్గం వడమాల గ్రామంలో కరోనా పాజిటివ్ గుర్తించారు. కరోనా బాధితులను ఐసోలేషన్ వార్డుకు తరలించారు.వడమాల గ్రామంలో ఓ యువకుడికి ఆదివారం…

ఆంధ్రాలో నేటి నుంచి జొన్న, మొక్కజొన్న, శనగలు, కంది, పసుపు కొనుగోలు కేంద్రాలు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది . అయినా సరే ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇబ్బంది కలగకుండా, గ్రామస్థాయిలో పంటల కొనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభం…

ఇంటికే నిత్యావసర సరుకులు…

కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వ సూచనలు మేరకు అధికారులు పకడ్బంధీ చర్యలు చేపడుతున్నారు. అక్కడ ప్రజలు ఇంటికే పరిమితమయ్యేలా కఠిన ఆంక్షలు…

దళితుడు, న్యాయకోవిదుడు ఎస్‌ఈసీ పదవికి అర్హుడు కారా?

ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తులు శాశ్వతం కాదు.. ఎప్పటికీ వ్యవస్థలే శాశ్వతం అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా…

కోలుకున్న క‌రోనా పేషెంట్లకు మ‌ళ్లీ క‌రోనా

ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు ప‌దిహేను ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు కాగా సుమారు 89వేల‌మంది మ‌ర‌ణించారు. మూడు ల‌క్ష‌ల‌ మంది…

రాబోయే ఆరు నెలల్లో వ్యాక్సిన్ తయారు చేయగలం…

 మానవాళికి పెనుముప్పుగా మారిన కరోనామహమ్మారిని అడ్డుకునేందుకు ప్రస్తుతానికి ఎలాంటి చికిత్సగానీ, వ్యాక్సిన్‌గానీ అందుబాటులో లేదు. కోవిడ్-19 నివారణకు టీకాలను రూపొందించే పనిలో ప్రపంచవ్యాప్తంగా పలువురు…

నవ్వులు పూయిస్తున్న అశ్విన్‌ ‘కోచింగ్‌ అలెర్ట్‌’ వీడియో

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ పలువురు క్రికెటర్లు దానిని సరదాగా ఆస్వాదిస్తున్నారు. లాక్‌డౌన్‌ అనేది కాస్త కఠినంగా…

తోడేరులో ఎమ్మెల్యే కాకాణికి ధాన్యాన్ని అప్పగిస్తున్న కుమార్తె, అల్లుడు….

తండ్రి సంకల్పానికి కుమార్తెలు అండదండలు అందించారు. తమ ఇంటి నుంచి కూడా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోసం ధాన్యాన్ని అందించారు. ఎమ్మెల్యే  …

తెలుగు సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత

తెలుగు సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ తీవ్ర  అస్వస్థకు గురికావడంతో కుటుంబ సభ్యులు గురువారం ఆయనను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. గత…