వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ఉపరాష్ట్రపతి ప్రశంసలు

కరోనా వైరస్‌ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వాగతించారు. ‘ కరోనా నిర్ధారణ…

మీ వల్లే మేము పదిలం అంటూ పోలీసులపై పాటల వెల్లువ

కరోనా నియంత్రణలో భాగంగా విశేష సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసు, పారిశుధ్య కార్మికులకు యావత్‌ దేశం ప్రత్యేక కృజ్ఞతలు తెలుపుతుంది. ఇప్పటికే సెలబ్రిటీలు…

లాక్‌డౌన్‌తో 90 రోజులు పనులు కోల్పోయిన మత్స్యకారులు

లాక్ డౌన్, చేపల వేటపై నిషేధం వల్ల దాదాపు మూడు నెలలపాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు…

డాక్టర్లను ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌కు…

గుంటూరు జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లను ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు తరలించారు. ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 54 మంది డాక్టర్లు, సిబ్బందికి వైద్య…

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 9 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రంలో కొత్తగా మరో 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం  కరోనా కేసులు సంఖ్య 534కు చేరింది. ఈ…

కృష్ణా జిల్లాలో తుపాకీ పేలి వ్యక్తి మృతి….

కృష్ణా జిల్లా మండవల్లి మండలం తక్కెళ్ళపాడులో నాటు తుపాకీ పేలి ఓ వ్యక్తి మరణించాడు. మృతుడు తమిళనాడులోని పళని జిల్లాకు చెందిన నక్కలవెల్లి రాజాగా…

సచివాలయ సిబ్బందికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిత్యావసరాల సరుకులు పంపిణీ

విజయవాడ పశ్చిమనియోజకవర్గ సచివాలయ సిబ్బందికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిత్యావసరాల సరుకులు పంపిణీ చేశారు‌.  విపత్కర కాలంలో ప్రాణాలు పణంగా పెట్టి…

వ్యాపారాలు కోలుకునేందుకు సమయం పట్టేస్తుంది : ఐటీ రంగ నిపుణుడు ఎస్‌ మహాలింగం

దేశీయ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం గతంలో ఎన్నడూ చూడనంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోందని ఐటీ రంగ నిపుణుడు ఎస్‌ మహాలింగం వ్యాఖ్యానించారు. ఆసియా…

అడవి బిడ్డల ఆనందం..

దేశ  వ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది . అదుపు చేయరని స్థితి లోకి చేరుకుంటింది . ఈ సమయంలో  రెక్కాడితేగానీ డొక్కాడని…

రూ.1800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లింపు

కరోనా కష్ట కాలంలో విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  ఓ శుభవార్తను వినిపించారు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.1800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌…