రీతూ – భారతీ బిగ్ స్కామ్..? ఏకంగా 700 కోట్ల కుంభకోణం..?

10 కాదు.. 20 కాదు.. ఏకంగా 700 కోట్ల కుంభకోణం. వైసీపీ హయాంలో.. ఆంధ్రప్రదేశ్‌లో వందల ఎకరాల భూముల్ని కొట్టేశారు. లిటిగేషన్…

ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం..! ఏంటంటే..?

మీకు భూమి ఉందా.. అయితే మీకోసం ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే, భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక…

విశాఖ, విజయవాడ డబుల్ డెక్కర్ మెట్రోపై చంద్రబాబు కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం మరియు విజయవాడ మెట్రో ప్రాజెక్టులపైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విశాఖ…

సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్- ప్రత్యేక అనుమతి కోరుతూ..!

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సీబీఐ కోర్టును ఆశ్రయించారు. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉంటూ గతంలో…

విశాఖ సెంట్రల్ జైలులో సెల్‌ఫోన్ల కలకలం..

విశాఖ సెంట్రల్ జైల్లో నిబంధనలు పక్కదారి పట్టినట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ కేంద్ర కారాగారంలో…

వైజాగ్ వాసులకు కేంద్రం గుడ్ న్యూస్..

వైజాగ్ వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా వైజాగ్ వాసుల ఎదురు చూపులకు నేటి ప్రకటనతో తెరపడింది. విశాఖపట్నం…

వాలంటీర్ల పై ఏపీ సర్కార్ సస్పెన్స్..

ఏపీలో చేసిన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించటం తో పాటుగా నెలకు రూ…

తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్..? ఏడాదికి ఎంతంటే..?

ఏపీ ప్రభుత్వం కొత్త ఏడాది ప్రారంభంలో మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం నుండి ఎప్పుడు ఆ పథకంపై కబురు వస్తుందా…

ఏపీ కేబినెట్ భేటీ.. పిఠాపురంపై కీలక నిర్ణయం..

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. కొత్త ఏడాదిలో తొలిసారిగా ఏపీ కేబినెట్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు…

ఏపీలో కొత్త సంవత్సరం కానుకగా ప్రభుత్వం కొత్త పథకం..

ఏపీలో కొత్త సంవత్సరం కానుకగా ప్రభుత్వం ఓ పథకాన్ని జనవరి ఒకటో తేదీన అమలు చేయబోతోంది. ఈ పథకం మొదలైతే ఎందరో…