తిరుమల నెయ్యి కల్తీలో కీలక పరిణామం.. నలుగుర్ని అరెస్టు చేసిన సీబీఐ..

ఎట్టకేలకు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో అరెస్టుల పర్వం మొదలైంది. మూడో కంటికి తెలీకుండా విచారణ జరుపుతోంది స్పెషల్ విచారణ టీమ్.…

ఈనెల 24 నుంచి.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ఏపీ బడ్జెట్‌కు ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. ఈనెల 28న ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలు ఈనెల 24…

నిన్న పింఛన్.. నేడు ఇంటి పట్టాలు.. అనర్హులకు కట్…

ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తి దృష్టి సారించింది. అయితే అనర్హులను ఏరివేయడంలో కూడ ప్రభుత్వం అంతే…

తొమ్మిది గంటలు సాగిన ఆర్జీవీ విచారణ..

గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పద పోస్టులు పెట్టిన కేసులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఒంగోలు పోలసులు విచారిస్తున్నారు. ఫిబ్రవరి…

ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ – సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు కేంద్ర కేబినేట్ ఆమోదం..

ఏపీ ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న రైల్వే జోన్ విషయంలో కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి…

ఏపీలో కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం..! ఏంటంటే..?

ఏపీలో కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు మహిళలకు పొదుపు సంఘాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ…

ఏపిలో పీక్స్ కి చేరిన పొలిటిక్స్..? అసలు ఏమైందంటే..?

గురువారం ఉదయం జగన్ మీడియా సమావేశం నిర్వహించి, గతం కంటే భిన్నంగా ఓ రేంజ్ లో సీఎం చంద్రబాబు నాయుడు ను…

వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. ముగ్గురు పోలీస్ అధికారులపై కేసు నమోదు..

మాజీ సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. మాజీ ఎంపీ వివేకా హత్య…

జగన్ 2.o చూపిస్తానంటూ ప్రకటన..

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుండి మరో లెక్క.. నాలో కూడ మార్పు వచ్చింది. నేనేంటో చూపిస్తా.. జగన్ 2.o…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై అవి కూడా తెలుగులోనే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు (జిఓలు) తెలుగు భాషలో కూడా జారీ చేయనుంది. గత నెలలోనే…