టెంపుల్ టౌన్ తిరుపతిని జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది…
Category: AP NEWS
వంశీ కేసులో కీలక పరిణామం..! ఏం జరిగిందంటే..?
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? సోదాల్లో కీలక వివరాలు పోలీసులకు చిక్కాయా? సత్యవర్థన్ వ్యవహారంలో విలువైన ఫుటేజీ…
తిరుమల లడ్డూ కేసు.. ఆ ఇద్దరికీ నోటీసులు..?
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇద్దరు టీటీడీ మాజీ ముఖ్యులకు నోటీసులు ఇవ్వాలనే ఆలోచనలో…
తునిలో రణరంగం.. టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణ..
తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం టీడీపీ-వైసీపీ మధ్య చిచ్చు పెట్టింది. ఈ క్రమంలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణకు…
ఒంగోలు జాతి ఆవు – బ్రెజిల్ వేలంలో రూ. 41 కోట్లు..
వ్యవసాయ ప్రధానమైన మన భారత్ లో ఒంగోలు జాతి ఎద్దులంటే ఎంతో ప్రత్యేకం. కొండలాంటి దీని మోపురం, బలమైన శరీరం, ఎంతటి…
ఏపీలో రోజు రోజుకి పెరుగుతున్న GBS కేసులు..!
ఓవైపు బర్డ్ఫ్ల్యూ వైరస్..!! మరోవైపు GBS వ్యాధి..! తెలుగు రాష్ట్రాల్లో కొత్త రోగాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రను…
టిడిపి నేత జేసీ ప్రభాకర్పై కేసు నమోదు..! అసలు ఏం జరిగిందంటే..?
టీడీపీ నేత జేసీ ప్రభాకర్పై కేసు నమోదు చేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు. సోషల్మీడియాలో టార్గెట్ చేయడంతో పాటు.. బెదిరింపు…
అప్పుడే సెక్రటేరియట్ అంతా పగుళ్లు.. రూ.12 వందల కోట్ల ఖర్చు, రెండేళ్లు కూడా గడవని బిల్డింగ్..
తెలంగాణ పరిపాలనా యంత్రాంగం మొత్తం కొలువుదీరే రాష్ట్ర సచివాలయం భవనాలు పెచ్చులూడిన ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సచివాలయం…
జగన్ కు మరో షాక్..! టీడీపీలోకి చేరిన ఆళ్ల నాని…
ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎవరు.. ఎప్పుడు.. ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొందవి. ముఖ్యంగా వైసీపీ నుంచి వలసలు…
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్పై బిగ్ అప్డేట్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టుపై మరో ముందడుగు పడింది. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గతంలో…