లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈరోజు ఉదయం విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చిన…
Category: AP NEWS
వైసీపీని మరింత డ్యామేజ్ చేస్తున్న నేతలు..? నిజమేనా..?
అధికారంలో ఉన్నన్నాళ్ళు ఎవరిదారి వారిదే అన్నట్టు వ్యవహరించడమే కాకుండా, గ్రూపులు కట్టి నష్టపోయారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు. ఇప్పుడు…
బెట్టింగ్ యాప్స్ పై లోకేష్ యాక్షన్.. !
ఏపీలో సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక పాలసీని త్వరలో తీసుకు రాబోతున్నట్టు తెలిపారు మంత్రి నారా లోకేష్. ఈ పాలసీ దేశానికే ఒక…
విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ..!
విశాఖలో జీవీఎంసీ మేయర్ వ్యవహారం హీట్ రేపుతోంది. ఇవాళ గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుంది. జీవీఎంసీ ఇన్చార్జి…
ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్..!
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ (DSC) కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది.…
భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు..!
టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డిపై తిరుపతి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై అసత్య…
విశాఖలో వైసీపీకి భారీ షాక్..! రాజీనామా చేసిన కార్పొరేటర్..
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీకి భారీ షాక్…
ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ..!
రెండు రోజుల కిందట ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.…
మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డికి సిట్ నాలుగోసారి నోటీసులు..
మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (రాజ్ కసిరెడ్డి)కి ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ…
అమరావతికి అభివృద్ధికి రూ. 47,000 కోట్లు అవసరం..!: సీఎం చంద్రబాబు..
రాజధాని అమరావతికి ఇంకా రూ. 47వేల కోట్లు అవసరమవుతాయని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాజధానిలో మౌలిక సదుపాయాలు,…